Latest News & Article

Day: January 3, 2025

Special

డీఎస్సీ 2008 అభ్యర్థుల వేడుకోలు: ప్రజాభవన్ ఎదుట నిరీక్షణ !! సీఎమ్ గారూ స్పందించండి!!

2008 డీఎస్సీ అభ్యర్థులు తమకు ఉద్యోగ పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట ధర్నాకు దిగారు. 1399మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు జీవో నెంబర్ 9 తీసుకొచ్చి, కేబినెట్ అప్రూవల్ కూడా

ఎడ్యుకేషన్

అన్వీష్ వర్మ: పర్వతారోహణలో తనదైన ముద్ర వేస్తున్నాడు.. యువతకి ప్రేరణగా నిలుస్తున్నాడు!

ఎప్పుడూ ఒకప్పుకోవద్దురా ఓటమి.. అంటూ సిరివెన్నెల చెప్పిన రచన గుర్తిందిగా.. అది  అన్వీష్ వర్మకు కరెక్టుగా సరిపోతుంది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది తన కల. వివిధ కారణాల వల్ల రెండు సార్లు తన

స్పోర్ట్స్

మళ్లీ అదే తడబాటు.. కోహ్లి వీక్‌నెస్‌ను మరోసారి ఉపయోగించుకున్న ఆసీస్ పేసర్!!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టార్‌ విరాట్ కోహ్లి ఆటతీరు మరోసారి నిరాశ కలిగించింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో కోహ్లి తన అభిమానులను అలరించలేకపోయాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం

ఎడ్యుకేషన్

న్యూ ఇయర్ కి గోవా వెళ్లి.. హత్యకు గురైన తాడేపల్లిగూడెం సాఫ్ట్ వేర్ ఇంజినీర్!!

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యువకుడు బొల్లా రవితేజ దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లిగూడెం ఆరో వార్డుకు చెందిన రవితేజ (28) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నూతన సంవత్సర

Special

వందే భారత్‌ రైలు – గంటకు 180 కిలోమీటర్ల వేగం.. చుక్క నీరు తొణకలేదు!! చూస్తారా?

దేశంలో తొలిసారిగా వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ వేగంగా కసరత్తు చేస్తోంది. రైలు వేగాన్ని పెంచేందుకు రాజస్థాన్‌లోని కోటా రైల్వే డివిజన్‌లో నిర్వహించిన ప్రయోగాల్లో రైలు గరిష్ఠంగా గంటకు 180

Politics

తెలుగు భాష పరిరక్షణకు పవన్ కల్యాణ్ పిలుపు: పుస్తక మహోత్సవంలో డిప్యూటీ సీఎం!!

తెలుగువారిగా పుట్టడం మన అదృష్టం అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలో జరిగిన 35వ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తూ, తెలుగు సాహిత్యం మరియు రచనలపై ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. “నేను తెలుగు సరిగా నేర్చుకోలేకపోయానందుకు బాధపడుతున్నాను.

Politics

విద్యా సంవత్సరం ప్రారంభంలోపే తల్లికి వందనం అమలు: CM చంద్రబాబు

కొత్త పథకాలుఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్న ఎన్డీయే ప్రభుత్వం, మరో రెండు పథకాల్ని త్వరలో అమలు చేయబోతోంది. ‘తల్లికి వందనం’ అనే పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం (జూన్) నుండి అమలు చేయాలని

ఇంటర్నేషనల్

అమెరికాకు ఇప్పుడు మనమే అథిదులం.. రండి.. మా సమోసా, ఛాయ్ రుచి చూడండి!!

ప్రస్తుతం, అమెరికా పర్యాటక పరిశ్రమ మందకొడిగా సాగుతోంది. కోవిడ్‌-19 మునుపటి స్థాయిని అందుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. తూర్పు ఆసియా దేశాల నుంచి పర్యాటకుల రాక గణనీయంగా పడిపోయింది. ఈ ఖాళీని భారతీయ పర్యాటకులతో భర్తీ

Politics

విదేశీ పర్యటనల కోసం సిద్దమవుతున్న సీఎం రేవంత్‌.. ఆస్ట్రేలియా, సింగపూర్‌, దావోస్‌!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ నెల 13 నుంచి విదేశాల్లో పర్యటనకు సిద్దమవుతున్నారు. మూడు ప్రధాన దేశాల్లో ఆయన పర్యటనలు జరగనున్నాయి. ఆస్ట్రేలియా పర్యటన (జనవరి 13-15):సీఎం రేవంత్‌ జనవరి 13న ఆస్ట్రేలియా

Special

సంక్రాంతి ప్రత్యేక రైళ్ల వివరాలు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ నిర్ణయం!

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వే శాఖ విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ విషయాన్ని రైల్వే పీఆర్‌వో నుస్రత్‌ మండ్రుప్కర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ–కాకినాడ