
డీఎస్సీ 2008 అభ్యర్థుల వేడుకోలు: ప్రజాభవన్ ఎదుట నిరీక్షణ !! సీఎమ్ గారూ స్పందించండి!!
2008 డీఎస్సీ అభ్యర్థులు తమకు ఉద్యోగ పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట ధర్నాకు దిగారు. 1399మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు జీవో నెంబర్ 9 తీసుకొచ్చి, కేబినెట్ అప్రూవల్ కూడా









