
18 రోజుల దీక్ష… వాంగ్చుక్ ప్రాణాలకు ముప్పు? కోర్టులో కొత్త పిటిషన్!
8.5 కేజీల బరువు తగ్గాడు… ఫోర్స్-ఫీడింగ్, హాస్పిటల్ షిఫ్ట్ కోరుతూ పిల్! ఏదైనా సమస్యపై గళం వినిపించడం మన హక్కు కదా. కానీ ఆ గళం ప్రాణాల మీదికి వస్తే? లడఖ్ కు చెందిన

8.5 కేజీల బరువు తగ్గాడు… ఫోర్స్-ఫీడింగ్, హాస్పిటల్ షిఫ్ట్ కోరుతూ పిల్! ఏదైనా సమస్యపై గళం వినిపించడం మన హక్కు కదా. కానీ ఆ గళం ప్రాణాల మీదికి వస్తే? లడఖ్ కు చెందిన

ఒకరు సంగీత సామ్రాజ్యానికి రారాజు.. మరొకరు వెండితెరపై అజిత్ అంటే ఒక ప్రభంజనం. వీరిద్దరూ కలిసి పనిచేస్తే ఆ మేజిక్ ఎలా ఉంటుందో ‘వరలారు’ సినిమానే ఒక సాక్ష్యం. అయితే ఈ ఇద్దరు దిగ్గజాల

ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇంజిన్లా మారబోతున్న భోగాపురం విమానాశ్రయం సరికొత్త చరిత్రను లిఖించింది. మసకబారిన మంచులో రన్వేపై విమానం మెల్లగా ల్యాండ్ అవుతున్న దృశ్యం అక్కడున్న వారిని మంత్రముగ్ధులను చేసింది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వేపై

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జనసేన నిర్వహించిన ‘పదవి- బాధ్యత’ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. యువతకు సరైన రాజకీయ వేదిక కల్పించాలనే లక్ష్యంతోనే తాను పార్టీ స్థాపించినట్లు ఆయన స్పష్టం చేశారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆయనకు

ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాలు, పారిశ్రామిక సంస్కరణలు అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేశారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించడంలో ఆయన చూపిన చొరవను ‘ది ఎకనమిక్ టైమ్స్’

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇథియోపియాలో తన తొలి ద్వైపాక్షిక పర్యటనను అత్యంత విజయవంతంగా ముగించారు. పర్యటనలో భాగంగా ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ (Abiy Ahmed), మోదీకి తమ దేశపు అత్యున్నత గౌరవమైన Great

సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత జగన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు గైర్హాజరవుతున్నారంటూ, న్యాయస్థానాలంటే జగన్కు లెక్కలేదని సీఎం

విద్యార్థులకు ఇచ్చిన మాటను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిలబెట్టుకున్నారు. చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Sharada ZP High School) విద్యార్థుల కోసం ఆయన తన సొంత నిధులతో 25

కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యల పరిష్కారమే అని మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం ప్రజా దర్బార్లో స్పష్టం చేశారు. ప్రజా దర్బార్లో రెవెన్యూ, పింఛన్లు, ఇంటి స్థలాలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని





















సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్తో.