Latest News & Article

Day: January 4, 2025

స్పోర్ట్స్

భారత కెప్టెన్ బుమ్రా గాయం: అభిమానుల్లో ఆందోళన!!

సిడ్నీ టెస్టులో భారత కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో మైదానం వీడడం అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేపింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బుమ్రా మెడికల్‌ సిబ్బందితో కలిసి స్కానింగ్‌కు వెళ్లినట్లు సమాచారం. ఐదో

Special

1993లో ఎన్టీఆర్.. 1996లో చంద్రబాబు.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ సీఎమ్ గా చంద్రబాబు: ఇందిరాదత్

ప్రపంచ తెలుగు సమాఖ్య 1993లో నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఆవిష్కృతమై, తెలుగువారి సంక్షేమం కోసం కృషి చేస్తోంది. ఈ సమాఖ్య ద్వారా హైదరాబాద్‌లో 1996లో రెండో మహాసభలు నిర్వహించగా, అప్పటి ముఖ్యమంత్రి

Politics

మనం ఎక్కడున్నా పరస్పరం సహకరించుకోవాలి: సీఎమ్ చంద్రబాబు!!

గత ఏడాది భారత్‌ నుంచి 3.30 లక్షల మంది విద్యార్థులు అమెరికా వెళ్లగా, వారిలో 1.85 లక్షల మంది తెలుగు ప్రజలే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజల ప్రతిభను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ

Politics

తెలుగువారు ఐటీలో మేటి!: ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలో సీఎమ్ చంద్రబాబు

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలను శుక్రవారం ప్రారంభించిన చంద్రబాబు, తెలుగువారిని సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. “2047 నాటికి భారత్ ఒకటో లేదా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా

సినిమా

వాళ్ల తండ్రిని నేను అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది: నటుడు బాలకృష్ణ

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన పెద్ద కుమార్తెల గురించి ఆసక్తికర విషయాలను షేర్‌ చేశారు. తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న “అన్‌స్టాపబుల్‌” సీజన్‌ 4లో, నాటి గుర్తుల్ని నెమరువేసుకుంటూ బాలయ్య పలు ఆసక్తికర విషయాలు

స్పోర్ట్స్

విశ్రాంతి తీసుకున్నా: రిటైర్మెంట్‌ కాదని క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ

భారత క్రికెట్ అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. భారత సారథి రోహిత్ శర్మ సిడ్నీ టెస్టులో ఎందుకు ఆడలేదనే ప్రశ్నకు సమాధానం దొరికింది. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అనే ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఆసీస్‌తో