Latest News & Article

Day: January 8, 2025

Politics

విశాఖలో ప్రధాని మోదీ: సీఎం చంద్రబాబు, ఉన్నతాధికారుల ఘన స్వాగతం!!

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, ఉన్నతాధికారులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. విశాఖలో రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో

సినిమా

సినిమాల్లో పాత్రలపై రాజేంద్ర ప్రసాద్‌ వివరణ: ‘నా మాటల్ని వక్రీకరించారు!’

ఈ మధ్య కాలంలో విడుదల అవతున్న సినిమాల్లో హీరో పాత్రల గురించి తన వ్యాఖ్యలను వక్రీకరించారని సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘షష్టిపూర్తి’ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన, తన మాటలను

Special

ఏపీ ఇంటర్‌ విద్యలో సంస్కరణలు: ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లేవ్!!

ఇంటర్మీడియట్‌ విద్యలో కీలక మార్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థులకు ఉత్తమమైన శిక్షణను అందిస్తూ, జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సమర్థతను పెంచే విధంగా పలు ప్రతిపాదనలు రూపొందించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా

Politics

విశాఖలో రోడ్‌ షో, భారీ బహిరంగ సభ: ప్రముఖుల షెడ్యూల్ ఇలా సాగుతుంది!!

విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కలిసి రోడ్‌ షోలో పాల్గొనడం, బహిరంగ సభ నిర్వహించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకత సంతరించుకుంది. ఈ వేదిక నుంచి రైల్వే జోన్‌,

Politics

విశాఖ రైల్వే జోన్‌ తో పాటు.. రూ.1,500 కోట్లతో క్రిస్ సిటీ.. 4.67 లక్షల మందికి ఉపాధి!!

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి బాట పట్టేందుకు రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో కీలక పారిశ్రామిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

Politics

రూ.2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు నేడు ప్రధాని మోదీ శంకుస్థాపనలు!! విశాఖలో రోడ్ షో!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లతో కలిసి విశాఖలో రోడ్‌షో నిర్వహించి, భారీ