
విశాఖలో ప్రధాని మోదీ: సీఎం చంద్రబాబు, ఉన్నతాధికారుల ఘన స్వాగతం!!
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, ఉన్నతాధికారులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. విశాఖలో రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో





