
Politics
నిర్మాణ రంగ పునరుద్ధరణలో రాష్ట్రం ముందంజలో: సీఎం చంద్రబాబు
గత పాలకుల వైఫల్యాలతో రాష్ట్రం సమస్యల బారిన పడిందని, నిర్మాణ రంగం అధ్వానంగా మారిందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరులో చేబ్రోలు హనుమయ్య మైదానంలో నరెడ్కో ప్రాపర్టీ షోను ప్రారంభించిన సందర్భంగా

