Latest News & Article

Day: January 17, 2025

Politics

దావోస్‌ ఆర్థిక సదస్సులో మూడు సెషన్లలో సీఎం చంద్రబాబు, రెండు సెషన్లకు మంత్రి లోకేష్!!

దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు సెషన్లలో ముఖ్యవక్తగా పాల్గొననున్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో మంత్రి లోకేశ్ రెండు సెషన్లలో మాట్లాడతారు. శనివారం

Politics

తెలంగాణలో ఏడాదిలోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరఫున కీలక హామీలను ప్రకటించారు. గురువారం దిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో ఆయన విడుదల చేసిన వాగ్దానపత్రంలో రెండు ప్రధాన

Politics

సింగపూర్‌ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి: విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌తో సమావేశం!!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సింగపూర్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గ్రీన్‌ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం, పర్యాటకం, ఐటీ, విద్య, నైపుణ్య నిర్మాణం వంటి

Politics

15 ఏళ్ల శ్రమతో ‘ఇందిరాగాంధీ భవన్’.. 2008 స్థలం కేటాయిస్తే.. 2009 నిర్మాణం ప్రారంభం!!

కాంగ్రెస్ పార్టీ తన కొత్త కేంద్ర కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించింది. ఈ కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ