Latest News & Article

Day: January 29, 2025

ఎడ్యుకేషన్

Relationship Transformation: తాను.. నేనూ!! ఓ బ్రాండ్! దగ్గేదేలే!! 

భార్యాభర్తలు అంటారుగానీ..  భర్తభార్యలు అని అనడం ఎప్పుడైనా విన్నారా?  నాకెందుకో పెళ్లి అనే ప్రస్తావన రాగానే ఇదే స్ట్రైక్ అయ్యింది!!  దేంట్లోనైనా స్త్రీనే ముందు పెట్టిన సమాజం మనది..  కానీ, ఇప్పుడు నాకు దక్కే గౌవరం ఏంటి?

ఎడ్యుకేషన్

ప్రేమ పేరుతో నరకం: 17 ఏళ్లకే మంచాన పడిన బాదితురాలు!! వారికేం శిక్ష పడాాలి!?

17 ఏళ్ల యువతి ఉరకలెత్తే వయస్సులో ఉండాలి, కానీ ఆమె ప్రస్తుతం అచేతనంగా పడివుంది. కాళ్లు, చేతులు వంకర్లుపోయి, ఆమె జీవచ్ఛవంలా మారింది. ప్రేమ పేరుతో ఒక యువకుడు ఆమెను పెళ్లి చేసుకుని వ్యభిచార

ఎడ్యుకేషన్

అతిగా ప్రేమిస్తున్నారా? అయితే, మీకు ఆ డిజార్డర్ ఉన్నట్టే!! ముందే అలర్ట్ అయితే బెస్ట్!!

ప్రేమించే వారిని విడిచిపెట్టడం చాలా కష్టం. కానీ, చదువు, ఉద్యోగం, వ్యాపారం వంటి కారణాల వల్ల కొన్నిసార్లు మన భాగస్వామికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో ఫోన్‌లో ఆడియో, వీడియో కాల్స్ ద్వారా

స్పోర్ట్స్

426 రోజుల తర్వాత T20ల్లో సొంతగడ్డపై ఓడింది! దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా?

భారత జట్టు మంగళవారం రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ జట్టుపై 26 పరుగుల తేడాతో ఓడింది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో, టీమ్ ఇండియా 9 వికెట్లు కోల్పోయి కేవలం 145 పరుగులు

ఇంటర్నేషనల్

ట్రంప్ కీలక ప్రకటన: ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్!! 8 జీతం తీసుకుని వెళ్లిపోండి!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా బైఅవుట్‌ను ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన, అనుకూలతలను పెంచాలని ఆయన తెలిపారు.

Special

మహా కుంభమేళాలో విషాదం: 20 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు!!

మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమం వద్ద చేరారు. ఈ క్రమంలో, భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో

Special

శనివారం ‘నో బ్యాగ్ డే’: విద్యార్థుల మానసిక శ్రేయస్సుకి ఎంతో తోడ్పాటు!!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి శనివారం పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ని నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఈ రోజున విద్యార్థులు పుస్తకాల బరువుతో పాఠశాలకు రాకుండా, కో-కరికులం కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. ఇది విద్యార్థుల ఆరోగ్యానికి,

Special

కుంభమేళాలో విషాదం: ఎందుకు జరిగింది? చెత్త బుట్టలే కారణమని తెలుస్తోంది!!

పవిత్ర మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అనేక మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన త్రివేణి సంగమం వద్ద చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో, భక్తులు పెద్ద