Latest News & Article

Day: February 5, 2025

సినిమా

హిమాలయాల్లో కంగనా కొత్త ప్రయాణం – ‘ది మౌంటెన్ స్టోరీ’ రెస్టారెంట్ ప్రారంభం

బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ చిన్ననాటి కలను సాకారం చేసుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ‘ది మౌంటెన్ స్టోరీ’ పేరుతో రెస్టారెంట్‌ ప్రారంభించింది. ఫిబ్రవరి 14న గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుందని ఆమె వెల్లడించింది. స్థానికంగా ప్రసిద్ధి

Politics

రాష్ట్ర ఆదాయ వృద్ధిపై సీఎం సమీక్ష: ప్రజలపై భారం వేయలేం!!

రాష్ట్ర ఆదాయ వృద్ధిపై మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన సీఎం, వైకాపా హయాంలో ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని తిరిగి

లైఫ్ స్టైల్

ఫిబ్రవరిలోనే మండుతున్న వేసవి.. ఉష్ణోగ్రతలు భయపెట్టే స్థాయికి!!

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తీవ్రంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణంగా మార్చి చివరి నుంచి లేదా ఏప్రిల్‌లో చూపించే ఎండలు ఇప్పటి నుంచే భయపెడుతున్నాయి. ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో