Latest News & Article

Day: February 15, 2025

Politics

మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న పవన్.. తిరుపతికి బస్సు సేవలపై హామీ!!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దక్షిణ భారత ఆలయ యాత్రలో భాగంగా మదురై మీనాక్షి అమ్మవారు, సోమసుందరేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయంలో శిల్పకళ, విశిష్టతలను ఆలయ పండితులు పవన్‌కు వివరించారు. అనంతరం తిరుప్పరకుండ్రం శ్రీ మురుగన్‌

Politics

మాధవీలత ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు!!

తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత ఫిర్యాదుతో సైబరాబాద్‌ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. న్యూ ఇయర్ వేడుకల

లైఫ్ స్టైల్

వల్లభనేని వంశీ సెల్‌ఫోన్‌ కీలకం.. కోర్టులో పిటిషన్‌!! దర్యాప్తులో కొత్త ట్విస్ట్!!

సత్యవర్ధన్‌ అపహరణ, దాడి కేసులో వైకాపా నేత వల్లభనేని వంశీ ప్రమేయంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వంశీ సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుంటే కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తూ, విజయవాడ ఎస్సీ,

Politics

వైకాపా అరాచకాలు మానలేదు.. తప్పు చేసిన వారెవరైనా వదిలే ప్రసక్తే లేదు: చంద్రబాబు

వైకాపా నేతలు అధికారంలో లేకపోయినా అరాచకాలు మాత్రం మానలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ముఖ్యనేతలతో మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో

Special

పాపికొండల్లోని తేనె కొండ ఎకో టూరిజం.. ప్రకృతితో సేదతీరే అవకాశం!

ఎత్తయిన కొండలు, వాటి మధ్య పరవళ్లు తొక్కే గోదావరి, పక్షుల కిలకిలరావాలు, ప్రశాంతమైన వాతావరణం.. ఇవన్నీ పర్యాటకులను ఆకర్షించే ప్రత్యేకతలు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గడిపేందుకు మొగ్గుచూపే వారికి పోలవరం మండలం కొరుటూరు సమీపంలోని