Latest News & Article

Day: February 19, 2025

Politics

దిల్లీ కొత్త సీఎంగా రేఖ గుప్తా – బీజేపీ సంచలన నిర్ణయం!!

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలిచి, 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఆమ్​ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితమై పెద్ద దెబ్బతిన్నింది. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది.

లైఫ్ స్టైల్

మిర్చియార్డు పరిసరాల్లో కల్తీ కారం మాఫియా.. ఆరోగ్యాన్ని దెబ్బతీసే మిర్చి మోసం!

గుంటూరు మిర్చియార్డు పరిసరాల్లో కొన్ని మిల్లులు నాసిరకమైన కల్తీ కారం ఉత్పత్తి చేసి మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మిర్చి తొడిమలు, రంగుమారిన మిర్చి, తాలు, తుక్కు మిశ్రమంతో తయారైన కారం హోటళ్లు, క్యాటరింగ్, అల్పాహార కేంద్రాలకు

Politics

జగన్‌కు అసెంబ్లీకి వెళ్లలేడు.. కానీ, జైళ్లకు వెళ్లి పరామర్శలు చేస్తాడు!!: వైఎస్ షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేరస్థులను, దౌర్జన్యాలకు పాల్పడిన వారిని జైలుకు వెళ్లి పరామర్శించే జగన్, అసెంబ్లీలో ప్రజల సమస్యలపై నిలదీయలేకపోతున్నారని

Politics

శ్రీవారి దర్శనానికి కొత్త ఏర్పాట్లు, సాంకేతికతతో సమస్యలకు చెక్!: మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తిరుపతిలో జరిగిన ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై నిపుణులతో చర్చించారు. లోకేశ్ మాట్లాడుతూ తిరుమల దర్శనాలను మరింత

Special

జియో యూజర్లకు అదిరే ఆఫర్! ₹949 రీఛార్జ్‌తో ఉచిత ‘జియోహాట్‌స్టార్’ సబ్‌స్క్రిప్షన్

రిలయన్స్ జియో తన ₹949 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అప్‌డేట్ చేసి, ‘జియోహాట్‌స్టార్’ యాడ్-సపోర్టెడ్ బేస్ ప్లాన్ (₹149 విలువ) ను ఉచితంగా అందిస్తోంది. దీని ద్వారా 3 నెలల పాటు లైవ్ స్పోర్ట్స్, డిస్నీ

Special

హైదరాబాద్-విజయవాడ బస్సులకు ప్రత్యేక రాయితీలు! ఎంతో తెలుసా?

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. లహరి నాన్-ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం డిస్కౌంట్ అందించనుంది. అలాగే, రాజధాని ఏసీ

Politics

వల్లభనేని వంశీ కస్టడీపై విచారణ.. తీర్పు గురువారానికి వాయిదా!!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీపై అపహరణ, దాడి కేసులో 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. నిందితుల నుంచి మరిన్ని వివరాలు

Politics

జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్.. ప్యాలెస్‌లకే పరిమితమయ్యారని విమర్శ!!

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోతే introspection చేసుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. మాజీ సీఎం ఐదేళ్లు ప్రజల కోసం కాకుండా ప్యాలెస్‌లకే పరిమితం అయ్యారని విమర్శించారు. ప్రజలు నమ్మి అధికారం

Politics

కేసీఆర్ స్ట్రాటజీ మారింది.. కాంగ్రెస్‌పై భారాస ఎదురుదాడి!!

తెలంగాణలో భూకంపాన్ని తలపించేలా కాంగ్రెస్‌ పాలన సాగుతోందని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భారాస అధినేత కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన, పార్టీ రజతోత్సవ కార్యక్రమాలను ఘనంగా

Politics

ఆక్వా రైతులకు చంద్రబాబు భరోసా: త్వరలో కీలక నిర్ణయాలు!

విజయవాడలో జరిగిన ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 కాంక్లేవ్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులకు పలు హామీలు ఇచ్చారు. ఆక్వా సాగును పద్ధతి ప్రకారం చేసుకుంటే ప్రోత్సహిస్తామని, తప్పు చేసేవారిపై