Latest News & Article

Day: March 16, 2025

ఆరోగ్యం

అమెరికాను వణికిస్తున్న పెను తుపాన్ – 33 మంది మృతి!

అమెరికా (USA)ని పెను తుపాను, టోర్నడోలు కుదిపేస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు 33 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. తుఫాన్‌

తెలంగాణ

తొమ్మిది నెలల నిరీక్షణకు తెర – భూమికి రానున్న సునీతా విలియమ్స్!!

తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్ త్వరలోనే భూమికి రాబోతున్నారు. వీరిని భూమికి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా

ఆరోగ్యం

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: యూట్యూబర్ హర్ష సాయికి షాక్!!

ప్రసిద్ధ యూట్యూబర్ హర్ష సాయికి ఊహించని షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడంపై ఆయనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో హర్ష సాయి వ్యాఖ్యలపై మండిపడుతూ

తెలంగాణ

ISSలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్‌కు రాక మార్గం సుగమం!!

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమికి తిరిగి రానున్నారు. గత తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉండిపోయిన ఆమె, బచ్ విల్మోర్తో కలిసి త్వరలోనే భూమికి తిరిగి రానున్నారు.

Politics

పదోతరగతి పరీక్షలు రేపటి నుంచే: విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

ఏపీ పదోతరగతి పరీక్షలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి తొలిసారిగా విద్యార్థులు NCERT సిలబస్, ఆంగ్ల మాధ్యమంతో పరీక్షలు రాయనుండటం విశేషం. మొత్తం 5.64 లక్షల మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో,