Latest News & Article

Day: March 18, 2025

తెలంగాణ

ప్రధాని మోదీ ‘ట్రూత్ సోషల్’లో చేరిక – ట్రంప్‌కు ధన్యవాదాలు!!

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ లో చేరారు. ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో లెక్స్ ఫ్రీడ్మాన్-మోదీ పాడ్‌కాస్ట్‌ను

ఆరోగ్యం

ఏఐతో గుండె జబ్బులను గుర్తించే యాప్.. 14 ఏళ్ల సిద్ధార్థ్‌కు సీఎం చంద్రబాబు అభినందన

ఏఐ సాయంతో గుండె జబ్బులను కేవలం 7 సెకన్లలో గుర్తించే ‘సిర్కాడియావీ’ యాప్‌ను అభివృద్ధి చేసిన 14 ఏళ్ల ఎన్నారై విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల, సోమవారం సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను రాష్ట్ర

ఆరోగ్యం

పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం – హాజరు 98.27%

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి భాష పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, 98.27% విద్యార్థులు హాజరయ్యారని పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌రామరాజు తెలిపారు. 3,450 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, 1,545

Politics

వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతి – పరామర్శకు బయల్దేరిన జగన్!!

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాపట్ల జిల్లా మేదరమెట్లకు బయల్దేరారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ (85) మృతి నేపథ్యంలో, ఆమె పార్థీవదేహానికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

తెలంగాణ

9 నెలల నిరీక్షణ ముగిసింది.. సునీతా విలియమ్స్ భూమికి తిరుగు ప్రయాణం!

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమికి తిరిగి రానున్నారు. 2024 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా ISS (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)కి వెళ్లిన ఆమె, వారం రోజుల్లో భూమికి

సినిమా

యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి ఘన సత్కారం – లండన్‌లో అభిమానుల హంగామా!

మెగాస్టార్ చిరంజీవి లండన్‌ చేరుకున్నారు. సినీ, సేవారంగాల్లో చేసిన విశేష కృషికి గుర్తింపుగా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ – యూకే పార్లమెంట్‌లో ఆయనను ఘనంగా సత్కరించనున్నారు. లేబర్‌ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, విద్యారంగంలో కీలక నిర్ణయాలు – మంత్రి లోకేశ్

విశాఖపట్నంలోని ఐటీ పార్క్‌లో 54 కంపెనీలకు 295.68 ఎకరాల భూమిని కేటాయించామని, ప్రస్తుతం 41 కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని మంత్రి లోకేశ్ తెలిపారు. టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ సంస్థలతో నివేదికలు

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి నిర్ణయాలు – సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం కృషితో విశాఖలో లులు మాల్ ఏర్పాటు దశలోకి వచ్చి, 2019లో వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను రద్దు చేసింది. అయితే, ఇప్పుడే కూటమి ప్రభుత్వం మళ్లీ లులు సంస్థను ప్రోత్సహిస్తూ