Latest News & Article

Day: March 22, 2025

Politics

డీలిమిటేషన్‌పై ప్రధానికి జగన్ లేఖ!!

వచ్చే ఏడాది(2026) జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గత 15

ఆరోగ్యం

బెయిల్‌పై విడుదల కానున్న పోసాని కృష్ణమురళి

ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి నేడు గుంటూరు జైలు నుంచి విడుదల కానున్నారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో సీఐడీ కేసులో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. గత ఫిబ్రవరి 26న

భక్తి

తిరుమల పవిత్రత కాపాడాలి,ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక నిధి: CM చంద్రబాబు

తిరుమల పవిత్రతను కాపాడే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలను పూర్తిగా నిరోధించాలని, ఈ నేపథ్యంలో ఒబెరాయ్ హోటల్‌కు ఇచ్చిన 20 ఎకరాల అనుమతిని

Special

భూగర్భ జలాల దోపిడీ.. 2,617 గ్రామాల్లో నీటి సంక్షోభం!

రాష్ట్రంలోని 2,617 గ్రామాల్లో భూగర్భ జలాల వినియోగం నియంత్రణను కోల్పోయింది. వాటిలో 300 గ్రామాల్లో మరీ దారుణంగా నీటిని తోడేస్తున్నట్లు కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ అధ్యయనంలో వెల్లడైంది. ప్రకాశం, శ్రీకాకుళం, శ్రీసత్యసాయి జిల్లాల్లో

ఆరోగ్యం

క్యాన్సర్‌ కాటేస్తోన్న బలభద్రపురం.. చాలా కుటుంబాల్లో మృతులు!!

తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామాన్ని క్యాన్సర్‌ భూతం వదలడం లేదు. గత రెండు సంవత్సరాల్లో గ్రామంలోని చాలా కుటుంబాలు ఈ వ్యాధితో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. చాలా ఇళ్లలో ఇద్దరి లేదా అంతకంటే ఎక్కువ మందికి

ఆరోగ్యం

ఏసీబీ విచారణకు హాజరుకాని మాజీ ఐఐఎస్ అధికారి!!

జగన్‌ హయాంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా పనిచేసిన తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డిపై అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణల కేసు నడుస్తోంది. ప్రభుత్వ ప్రకటనల బిల్లుల చెల్లింపులో సాక్షి మీడియా గ్రూప్‌కు అనుచిత లబ్ధి కల్పించారని,