Latest News & Article

Day: March 28, 2025

Special

నారా లోకేశ్‌ చొరవతో నిరుపేదకు గుండె దానం

గుంటూరుకు చెందిన చెరుకూరి సుష్మ (47) బ్రెయిన్‌డెడ్‌ కావడంతో ఆమె కుటుంబం అవయవదానానికి అంగీకరించింది. జీవన్‌దాన్‌ ట్రస్టు సమన్వయంతో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయాన్ని వైద్యులు సేకరించారు. ఈ అవయవాలను గుంటూరు, విజయవాడ, తిరుపతి,

భక్తి

తిరుమలలో ఏఐ సేవలు: తితిదే-గూగుల్‌ ఒప్పందం!!

భక్తులకు వేగంగా, విఘ్నంలేకుండా శ్రీవారి దర్శనం కల్పించేందుకు తితిదే గూగుల్‌తో ఒప్పందానికి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు కృత్రిమ మేధ(ఏఐ) సేవలను ఉపయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం లోగా తితిదే-గూగుల్ మధ్య అవగాహన