Latest News & Article

Day: March 31, 2025

Special

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్‌ చార్జీలు తగ్గింపు!!

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) తీపి కబురు అందించింది. టోల్‌ చార్జీలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు అమల్లో ఉండనుంది.

Politics

ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు – వైఎస్‌ జగన్‌!!

రంజాన్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ ద్వేషాన్ని, అధర్మాన్ని, చెడు భావనల్ని తొలగించి, మానవత్వాన్ని, కరుణను, సమానత్వాన్ని