Latest News & Article

Day: April 11, 2025

Politics

తిరుమలలో గోవధశాల: వందకుపైగా గోవులు మృతి, కూటమి ప్రభుత్వంపై భూమన ఫైర్!

తిరుమల ప్రతిష్టను దెబ్బ తీయడమే కూటమి ప్రభుత్వానికి పనిగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుమలలో గోశాలలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, గత మూడు నెలల్లో గోవులు

Politics

ప్రజలు తంతే ఆ పక్కన పడతారు: చంద్రబాబుపై జగన్ విమర్శలు!

“ప్రజలకు మంచి చేసి వారి మనసుల్లో స్థానం సంపాదించుకునేలా నాయకుడు పాలించాలి. అధికారం ఉందని దురహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారు. ఏపీ, తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చిన తీర్పులు చూశాం.

Politics

వై.ఎస్. భారతిపై అనుచిత వ్యాఖ్యలు: తెదేపా కార్యకర్త అరెస్ట్, పార్టీ నుంచి సస్పెన్షన్!

వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్ సతీమణి వై.ఎస్. భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కుమార్‌ను గుంటూరు జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో

సినిమా

‘క్రిష్ 4’కు హృతిక్ దర్శకత్వం: భయంగా ఉందన్న బాలీవుడ్ హీరో!

హీరోగా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో హృతిక్ రోషన్ దర్శకుడిగా మారనున్న విషయం తెలిసిందే. ఆయన ‘క్రిష్ 4’ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తాజాగా దీనిపై ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ, దర్శకత్వం

ఆరోగ్యం

రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు: ఉదయం 11 గంటలకు విడుదల!

ఈ నెల 12న (రేపు) ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఫలితాలను

తెలంగాణ

ఆస్కార్‌లో కొత్త కేటగిరీ: స్టంట్ డిజైన్‌కు ప్రత్యేక అవార్డులు.. ‘ఆర్ఆర్ఆర్’కు దక్కిన గౌరవం!

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల్లో కొత్తగా ‘స్టంట్ డిజైన్’ కేటగిరీని చేర్చారు. 2027 నుంచి విడుదలయ్యే సినిమాల్లోని స్టంట్ డిజైన్‌కు ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వనున్నట్లు అకాడమీ అధికారికంగా ప్రకటించింది. సినిమా

ఆరోగ్యం

న్యూయార్క్‌లో విషాదం: నదిలో హెలికాప్టర్ కూలి టెక్ సీఈఓ సహా ఆరుగురు మృతి!

అమెరికాలోని న్యూయార్క్‌లో గురువారం మధ్యాహ్నం ఓ ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటక హెలికాప్టర్ హడ్సన్ నదిలో ప్రమాదవశాత్తు కుప్పకూలడంతో ఓ టెక్ కంపెనీ సీఈఓ, ఆయన కుటుంబ సభ్యులు దుర్మరణం చెందారు. జర్మనీకి చెందిన