
పహల్గాం ఉగ్రదాడి: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత, పాక్కు భారత్ గట్టి హెచ్చరిక!
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో భారత్, పాకిస్థాన్తో దౌత్య సంబంధాలను కఠినతరం చేసింది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఆపే వరకూ 1960లో



