Latest News & Article

Day: April 27, 2025

తెలంగాణ

ఇరాన్‌ పోర్టు పేలుడు: 25 మంది మృతి, 750 మందికి గాయాలు!

ఇరాన్‌లోని షాహిద్ రజాయి పోర్టులో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. 750 మందికి పైగా గాయపడ్డారు. దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే,

టెక్నాలజీ

ఇప్పటికీ నాకంటూ సంపాదన లేదు! ఆమీర్ ఖాన్ కూతురి ఆవేదన!?

బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 25 ఏళ్లు దాటినా సంపాదన లేనందుకు బాధపడుతున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు తనపై ఎంతో ఖర్చు చేశారని అన్నారు. అయితే,

టెక్నాలజీ

పహల్గాం ఉగ్రదాడి: ఎన్‌ఐఏ దర్యాప్తు, భద్రతా బలగాల ముమ్మర తనిఖీలు!

పహల్గాం ఉగ్రదాడిపై భారత భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ కేసును అధికారికంగా తీసుకుంది. అయితే, దాడి