Latest News & Article

Day: May 22, 2025

ఆంధ్రప్రదేశ్

ప్రకృతితో మమేకం కావాలి: పవన్‌ కల్యాణ్‌ పిలుపు, జీవవైవిధ్యం కోసం మొక్కలు నాటండి!

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రజలు ప్రకృతితో సన్నిహితంగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జీవవైవిధ్య వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, చెట్లు నరకడం కాదు, మొక్కలు నాటడం నేర్చుకోవాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్

కుంకీ ఏనుగులతో రైతుల రక్షణ: పవన్‌ కల్యాణ్‌కు నారా లోకేశ్‌ ప్రశంస!

కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను మంత్రి నారా లోకేశ్‌ అభినందించారు. ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేసిన లోకేశ్‌, చిత్తూరు జిల్లా రైతుల పంట నష్టాలకు చెక్‌