Latest News & Article

Day: June 12, 2025

Special

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ఇంజన్ ఫెయిల్యూరా,ఇంకా మరేదైనా!!?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం AI171 కూలిన ఘటన దేశాన్ని షాక్ కి గురి చేస్తోంది. లండన్ గాట్విక్‌కు బయల్దేరిన ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో 242 మంది (230 ప్రయాణికులు, 12

Special

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బాధిత కుటుంబాలకు సహాయం, రెస్క్యూ కొనసాగింపు!

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం AI171 కూలిన ఘటనపై అప్‌డేట్స్ వెల్లడయ్యాయి. లండన్‌కు బయల్దేరిన ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో 242 మంది (230 ప్రయాణికులు, 12 సిబ్బంది) ఉన్నారు. మధ్యాహ్నం 1:47 గంటలకు

Special

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం క్రాష్: 242 మందితో ప్రమాదం!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం (జూన్ 12, 2025) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం AI171 కూలిన ఘటన దేశాన్ని కలవరపెట్టింది. లండన్‌కు బయల్దేరిన ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో 230 ప్రయాణికులు, 12 మంది

టెక్నాలజీ

బఠిండాలో ఇన్‌ఫ్లూయెన్సర్ కమల్ కౌర్ హత్య: కారులో మృతదేహం!

పంజాబ్‌లోని బఠిండా ఆదేశ్ యూనివర్సిటీ పార్కింగ్‌లో జూన్ 11 సాయంత్రం ఓ కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారులో లుధియానాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ కమల్ కౌర్

టెక్నాలజీ

హర్రర్ మిర్రర్స్: సోనమ్ మాదిరే 2003లో శుభ! ఇద్దరూ ఒకేలా ప్లాన్ చేశారు!

2025 మేలో మేఘాలయలో హనీమూన్ సెలబ్రేషన్‌గా మొదలైన ఓ జంట ప్రయాణం, దారుణ హత్యగా మారి దేశాన్ని కలవరపెట్టింది. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని అతని భార్య సోనమ్ హత్య చేయించిన ఈ కేసు,

టెక్నాలజీ

ప్రేమ, మోసం, మర్డర్: మేఘాలయ హనీమూన్ హత్య!! ఇన్ని ట్విస్ట్ లా!?

మే 2025లో ఇండోర్‌కు చెందిన నూతన దంపతులు రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్‌కు బయల్దేరారు. ప్రేమతో మొదలైన వారి కథ, కొన్ని రోజుల్లోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దారుణ

టెక్నాలజీ

ఢిల్లీ, పంజాబ్‌లో హీట్‌వేవ్ రెడ్ అలర్ట్: తెలంగాణ, కర్ణాటకలో భారీ వర్షాలు!

ఢిల్లీ, పంజాబ్‌లో తీవ్ర హీట్‌వేవ్ కొనసాగుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) ఈ రెండు రాష్ట్రాలకు జూన్ 12, 13 తేదీలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో బుధవారం ఉష్ణోగ్రతలు 40.9°C నుంచి

టెక్నాలజీ

మేఘాలయ హనీమూన్ మర్డర్: సోనమ్‌దే మాస్టర్ ప్లాన్ అని పోలీసుల అనుమానం!

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీనే ప్రధాన సూత్రధారి అని ఇండోర్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహాను కేవలం పావుగా వాడుకుని, భర్త రాజా రఘువంశీ హత్యకు కుట్ర పన్నినట్లు

సినిమా

ఆమిర్ ఖాన్ క్లారిటీ: ‘మహాభారతం’ తర్వాత రిటైర్ కావడం లేదు!

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటనకు స్వస్తి చెప్పే ఆలోచన గురించి మాట్లాడటంతో ‘మహాభారతం’ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారని అంతా భావించారు. తాజాగా ఆమిర్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.

సినిమా

కార్తికేయుడిగా ఎన్టీఆర్: త్రివిక్రమ్‌తో పౌరాణిక సినిమా!?

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ త్వరలో పౌరాణిక సినిమాలో కార్తికేయుడిగా కనిపించనున్నారని సమాచారం. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియాలో పంచుకున్న కార్తికేయుడి