Latest News & Article

Day: June 17, 2025

తెలంగాణ

బ్రిటన్ MI6 స్పై ఏజెన్సీకి తొలి మహిళా చీఫ్!!

• బ్రిటన్ గూఢచార సంస్థ MI6 చీఫ్‌గా బ్లైస్ మెట్రీవెలి• 1909లో స్థాపితమైన MI6కి మహిళా డైరెక్టర్‌గా ఇది తొలి సారి బ్రిటన్ గూఢచార సంస్థ MI6కి చీఫ్‌గా బ్లైస్ మెట్రీవెలి నియమితులయ్యారు. 47

టెక్నాలజీ

మేఘాలయ హనీమూన్ హత్య క్లూస్: ట్రెక్కింగ్ వీడియోలో రాజా రఘువంశీ హత్యాకాండ నిందితులు!!

మేఘాలయలో హనీమూన్ సందర్భంగా జరిగిన రాజా రఘువంశీ హత్య కేసులో కీలక మలుపు వచ్చింది. మే 23న సోహ్రాలోని ప్రసిద్ధ ‘డబుల్ డెక్కర్ ట్రెక్’ వద్ద ఓ పర్యాటకుడు తీసిన వీడియోలు ఇప్పుడు ఈ

టెక్నాలజీ

రీనలైక్స్ ఆవిష్కరణ: ప్రపంచంలోనే తొలి స్వదేశీ ఏఐ హెమోడయాలసిస్ మెషిన్

రీనలైక్స్ హెల్త్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రపంచంలోనే తొలి స్వదేశీ ఏఐ, క్లౌడ్ ఆధారిత హెమోడయాలసిస్ మెషిన్ రీనలైక్స్-ఆర్‌ఎక్స్‌టీ21ని ఆవిష్కరించింది. ఈ యంత్రం రీల్-టైమ్ మానిటరింగ్, క్లౌడ్ కనెక్టివిటీతో డయాలసిస్‌ను సులభతరం చేస్తుంది. భారత్‌లో

Breaking News

జాతీయ రహదారిపై యువకుడి షాకింగ్ స్టంట్: ట్రాక్టర్‌పై పడుకుని డ్రైవింగ్

జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండలం పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఓ యువకుడు చేసిన ప్రమాదకర స్టంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మానవపాడు నుంచి ఉండవల్లి వరకు నేషనల్ హైవేపై ట్రాక్టర్‌ను

స్పోర్ట్స్

వైభవ్ బ్యాట్ స్వింగ్‌.. యువరాజ్, లారాల రేంజ్‌లో ఉందన్న జోస్ బట్లర్‌

జైపూర్‌లో ఇటీవల గుజరాత్ టైటాన్స్‌పై ఘన ఇన్నింగ్స్‌తో వెలుగులోకి వచ్చిన 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసలు కురిపించాడు. తన పాడ్‌కాస్ట్ ‘ఫర్ ది

తెలంగాణ

టెహ్రాన్‌ ఖాళీ చేయాలని భారత రాయబార కార్యాలయం హెచ్చరిక!

ఇరాన్‌-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్‌లో ఉన్న భారతీయులు, భారత సంతతి వ్యక్తుల (PIOs) సొంత వనరులతో సురక్షిత ప్రాంతాలకు

టెక్నాలజీ

మేఘాలయ హనీమూన్‌ హత్య: సోనం మానసికంగా ఫిట్.. క్రైం సీన్‌ రీక్రియేషన్ లో పోలీసులు

మేఘాలయలోని భర్త రాజా రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనం రఘువంశీని సోమవారం మేఘాలయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌కు తీసుకెళ్లి మానసిక పరీక్ష చేశారు. ఆమె మానసికంగా ఆరోగ్యవంతురాలని

Special

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం: టెహ్రాన్‌ ఖాళీ చేయండని ట్రంప్‌ హెచ్చరిక

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఐదు రోజులుగా కొనసాగుతున్న వైమానిక యుద్ధం మరింత ఉద్ధృతమైంది. ఇజ్రాయెల్‌ ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’లో భాగంగా ఇరాన్‌ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో

Breaking News

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు: టీవీ స్టూడియోపై బాంబు, యాంకర్‌ పరుగు

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ పేరిట భీకర వైమానిక దాడులు చేస్తోంది. టెహ్రాన్‌తో పాటు పశ్చిమ ఇరాన్‌లోని అణుశుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి.

Special

ఎయిర్ ఇండియా విమానంలో మళ్లీ సమస్య: కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబయికి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (AI180)లో సాంకేతిక సమస్య తలెత్తింది. మంగళవారం అర్ధరాత్రి 12:45 గంటలకు కోల్‌కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఈ విమానం టేకాఫ్ సమయంలో