Latest News & Article

Day: June 21, 2025

Breaking News

బ్రెజిల్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదం: 8 మంది దుర్మరణం!

బ్రెజిల్‌లోని శాంటా కటారినా రాష్ట్రంలో శనివారం జరిగిన హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బెలూన్‌లో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. ప్రాతిక్

Special

రైలు ప్రయాణికులకు అలర్ట్: తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనలు జూలై 1 నుంచి మార్పు!

రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. తత్కాల్ టికెట్ రిజర్వేషన్ విధానంలో సమగ్ర మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు జూలై 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. ఇకపై ఆన్‌లైన్‌లో

స్పోర్ట్స్

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు: భారీ స్కోరు సాధించినా.. చివరిలో తడబడిన భారత్!

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 471 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆటను 359/3తో ప్రారంభించిన భారత్, మరో 112 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఒక దశలో

Special

ఇండిగో ఫ్లైట్ లో వ్యూయల్ ఇష్యూ: ‘మేడే’ అలర్ట్‌తో బెంగళూరులో సేఫ్ ల్యాండింగ్!

గువాహటి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం (6E-6764)లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విమానంలో ఇంధనం ప్రమాదకరంగా తక్కువగా ఉండటంతో పైలట్ ‘మేడే’ (అత్యవసర పరిస్థితి) అలర్ట్ ఇచ్చారు. దీంతో, 168 మంది ప్రయాణికులతో

ఇంటర్నేషనల్

యుద్ధ ప్రాంతంలో భారత్ చేయూత: ఆపరేషన్ సింధుతో నేపాల్, శ్రీలంక పౌరుల తరలింపు!

ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే తొమ్మిది రోజులుగా జరుగుతున్న ఈ పోరు మధ్యలో, భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌లో చిక్కుకుపోయిన తమ పౌరులను వెనక్కి తీసుకురావడానికి

Special

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ భీభత్సం: 430 మందికి పైగా మృతి, అణు రియాక్టర్లపై ఆందోళన!

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గతవారం జూన్ 13న ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య మొదలైన పోరు తీవ్రరూపం దాలుస్తోంది. ఇరాన్ అధికారిక లెక్కల ప్రకారం, ఈ యుద్ధంలో ఇప్పటివరకు కనీసం 430 మంది

Special

యోగా దినోత్సవంలో ఏపీ రికార్డుల హోరు: విశాఖ వేదికగా 23 అంతర్జాతీయ ఘనతలు!

ఆంధ్రప్రదేశ్ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అపూర్వ రీతిలో నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రం ఏకంగా 23 ప్రపంచ రికార్డులను సాధించినట్లు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందులో రెండు గిన్నిస్ రికార్డులు,

టెక్నాలజీ

ఫరీదాబాద్‌లో దారుణం: కోడలిని చంపి, ఇంటి బయట పాతిపెట్టిన అత్తమామలు!

ఫరీదాబాద్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహిత అదృశ్యం కేసులో ఆమె అత్తమామలే హంతకులని తేలింది. ఫిరోజాబాద్ జిల్లా షికోహాబాద్‌కు చెందిన తను కుమార్ (24)కు, రోషన్ నగర్‌కు చెందిన అరుణ్ సింగ్‌తో

Special

యోగాతో ప్రపంచ ఖ్యాతి: విశాఖ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రసంగం!

విశాఖపట్నం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఆతిథ్యం ఇవ్వగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల సమక్షంలో ఈ భారీ యోగా కార్యక్రమం ప్రపంచ రికార్డు

Special

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం: విశాఖలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం!

శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ఓ రికార్డు సృష్టించామని, 1.44