
ట్రంప్ షాక్: భారత్ వస్తువులపై భారీగా సుంకాలు!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలన ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి భారతీయ ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకాలను విధించనున్నట్లు తెలిపారు. అమెరికా


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలన ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి భారతీయ ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకాలను విధించనున్నట్లు తెలిపారు. అమెరికా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ ‘హనీమూన్ హత్య’ కేసు ఇప్పుడు సినిమాగా తెరపైకి రాబోతుంది. ఈ షాకింగ్ కథను బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ ‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్’ పేరుతో సినిమాగా తీసేందుకు సిద్ధమయ్యారు.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ఫామ్పై సంచలనం సృష్టించనుంది.

యంగ్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కింగ్డమ్’ సినిమా రేపు, గురువారం, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ డ్రామాపై

హైదరాబాద్-డైలీడిస్కవర్: బుధవారం, జూలై 30, 2025 తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే నటుడు, రియల్ హీరో సోనూసూద్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ