
Trending News
హిమాలయాలలో విధ్వంసం: అక్రమ చెట్ల నరికివేతే కారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్య
ఉత్తర భారతదేశంలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, కొండచరియల పతనాలకు ప్రధాన కారణం అక్రమంగా చెట్లను నరికివేయడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పంజాబ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో సంభవిస్తున్న
