Category: భక్తి

శ్రీశైలంలో మళ్ళీ ‘ఉచిత స్పర్శ దర్శనం’: దేవస్థానం కొత్త రూల్స్!

శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులకు శుభవార్త! వచ్చే నెల ఒకటో తేదీ నుంచి శ్రీమల్లికార్జునస్వామి ఉచిత స్పర్శ దర్శనాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఇది భక్తులకు స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకునే

దర్శన టిక్కెట్లు పేరుతో డబ్బులు అడిగితే నమ్మొద్దు.. కంప్లైంట్ చేయండి: టీటీడీ

🔸 టికెట్ల పేరిట ఎవరైనా డబ్బులు అడిగితే.. అది మోసమే🔸 ఆన్‌లైన్ లోనే బుక్ చేయండి. టీటీడీ వెబ్‌సైట్‌ లేదా మొబైల్ యాప్‌ ద్వారా మాత్రమే టికెట్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం🔸 నకిలీ వెబ్‌సైట్ల

గుడ్ ఫ్రైడే: క్రీస్తు శిలువలో మానవాళికి మహత్తర సందేశం!

క్రీస్తును శిలువ వేసిన రోజు శుక్రవారం, అయితే ఆ శిలువ ద్వారా మానవాళికి ప్రేమ, క్షమాగుణం, సహనం వంటి సందేశాలు అందిన రోజుగా ఇది ‘గుడ్ ఫ్రైడే’గా పిలువబడుతుంది. క్రైస్తవ సమాజంలో క్రిస్మస్, ఈస్టర్‌లతో

తిరుమలలో ఏఐ సేవలు: తితిదే-గూగుల్‌ ఒప్పందం!!

భక్తులకు వేగంగా, విఘ్నంలేకుండా శ్రీవారి దర్శనం కల్పించేందుకు తితిదే గూగుల్‌తో ఒప్పందానికి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు కృత్రిమ మేధ(ఏఐ) సేవలను ఉపయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం లోగా తితిదే-గూగుల్ మధ్య అవగాహన

తిరుమల పవిత్రత కాపాడాలి,ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక నిధి: CM చంద్రబాబు

తిరుమల పవిత్రతను కాపాడే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలను పూర్తిగా నిరోధించాలని, ఈ నేపథ్యంలో ఒబెరాయ్ హోటల్‌కు ఇచ్చిన 20 ఎకరాల అనుమతిని

దేశవ్యాప్తంగా వేంకటేశ్వర ఆలయాలు-తిరుమలలో సీఎం చంద్రబాబు!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ్‌ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తరిగొండ వెంగమాంబ సత్రంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. స్వయంగా భోజనం వడ్డిస్తూ

తిరుమల భక్తులను మోసం చేస్తున్న దళారులు.. జాగ్రత్త!

శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు దళారుల చేతిలో మోసపోతున్నారు. టీటీడీ ఉద్యోగుల పేరుతో, అనధికార పీఆర్వోగా చెలామణి అవుతూ కొందరు భక్తుల నుంచి డబ్బు దండుకుంటున్నారు. నకిలీ వెబ్‌సైట్ల ద్వారా టికెట్లు బుక్

తిరుమల అన్నప్రసాదంలో శనగపప్పు గారెలు – రోజుకి ఎన్నో తెలుసా?

తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శనగపప్పు గారెలు వడ్డించేందుకు టీటీడీ కొత్త ప్రక్రియను ప్రారంభించింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమాన్ని

ఆంధ్రాలో అత్యంత భారీ ఆదియోగి విగ్రహం – ద్వారపూడిలో ప్రారంభోత్సవం సిద్ధం!

ఆదియోగి విగ్రహం అంటే తరచుగా తమిళనాడు కోయంబత్తూరు, కర్ణాటక బెంగళూరు విగ్రహాలు గుర్తుకు వస్తాయి. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ ఆదియోగి విగ్రహం భక్తులకు అందుబాటులోకి రానుంది. కోనసీమ జిల్లా, మండపేట మండలం ద్వారపూడి

వన్‌ప్లస్‌ 13R: అమెజాన్‌లో వివరాల లీక్‌!

వన్‌ప్లస్‌ తన నూతన స్మార్ట్‌ఫోన్లు వన్‌ప్లస్‌ 13 మరియు వన్‌ప్లస్‌ 13R జనవరి 7, 2025న విడుదల కాబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించింది. వీటిలో వన్‌ప్లస్‌ 13R‌ను “పాకెట్‌ పవర్‌హౌస్‌”గా అభివర్ణించినా, ఫీచర్ల గురించి

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)