ఆరోగ్యం

ఇంజినీరింగ్‌లో క్వాంటం కంప్యూటింగ్‌ – సిలబస్ మార్పులకు కమిటీ

ఇంజినీరింగ్ విద్యలో పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, బీటెక్ కోర్సుల్లో క్వాంటం కంప్యూటింగ్ సబ్జెక్టును ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మార్పులను సలహా ఇవ్వేందుకు ఐఐటీ తిరుపతి డైరెక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో ఎనిమిది

బెయిల్‌పై విడుదల కానున్న పోసాని కృష్ణమురళి

ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి నేడు గుంటూరు జైలు నుంచి విడుదల కానున్నారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో సీఐడీ కేసులో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. గత ఫిబ్రవరి 26న

క్యాన్సర్‌ కాటేస్తోన్న బలభద్రపురం.. చాలా కుటుంబాల్లో మృతులు!!

తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామాన్ని క్యాన్సర్‌ భూతం వదలడం లేదు. గత రెండు సంవత్సరాల్లో గ్రామంలోని చాలా కుటుంబాలు ఈ వ్యాధితో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. చాలా ఇళ్లలో ఇద్దరి లేదా అంతకంటే ఎక్కువ మందికి

ఏసీబీ విచారణకు హాజరుకాని మాజీ ఐఐఎస్ అధికారి!!

జగన్‌ హయాంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా పనిచేసిన తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డిపై అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణల కేసు నడుస్తోంది. ప్రభుత్వ ప్రకటనల బిల్లుల చెల్లింపులో సాక్షి మీడియా గ్రూప్‌కు అనుచిత లబ్ధి కల్పించారని,

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం కేసు: విష్ణుప్రియ, రీతూ చౌదరిల విచారణ!!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో తమ పాత్రపై టీవీ యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ రీతూచౌదరిలను పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. విష్ణుప్రియను 11 గంటల పాటు, రీతూచౌదరిని ఐదున్నర గంటలకుపైగా ప్రశ్నించారు.

“మీది ట్రైలరే.. ఎన్నికల తర్వాత మేం సినిమా చూపిస్తాం!” – పొన్నవోలు

వైకాపా లీగల్ సెల్ నేత, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో “రూల్ ఆఫ్ లా” కంటే “రూల్ ఆఫ్ వెంజెన్స్” నడుస్తోందని, ప్రస్తుతం

“బెట్టింగ్‌ యాప్ వివాదం – విజయ్ దేవరకొండ టీమ్ క్లారిటీ”

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన వేళ, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా దీనిలోకి లాగబడటం చర్చనీయాంశమైంది. అయితే, విజయ్ టీమ్ దీనిపై అధికారిక వివరణ ఇచ్చింది. విజయ్

“సోషల్ మీడియా పోస్టులు నేరమా? – ఏపీ హైకోర్టు కీలక ప్రశ్నలు!”

సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను వ్యవస్థీకృత నేరాలుగా ఎలా పరిగణించగలము? ఈ ప్రశ్నను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులను అడిగింది. భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్‌–111 ప్రకారం ఆర్థిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ,

“సినీ హీరో విశ్వక్సేన్ ఇంట్లో చోరీ… ముగ్గురు అరెస్ట్!”

హీరో విశ్వక్సేన్ ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు యువకులను ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 14న తెల్లవారుజామున దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి వజ్రాభరణాలతో పాటు హెడ్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. విశ్వక్సేన్ తండ్రి

“డిజిటల్ చెల్లింపులు పెరిగాయి… మోసాలు కూడా అంతే స్థాయిలో!!”

దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ, ఆర్థిక మోసాలు కూడా పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది జనవరి 25 వరకు 72.05

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)