ఆరోగ్యం

30 ఏళ్లుగా శ్మశానంలో జీవితం – 5వేలకు పైగా సమాధులు తవ్విన నీలమ్మ కథ!!

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌కు చెందిన 70 ఏళ్ల నీలమ్మ గత 30 ఏళ్లుగా శ్మశానంలో నివసిస్తూ జీవనం కొనసాగిస్తోంది. 1975లో వివాహమైన నీలమ్మ భర్త శ్మశానంలో సమాధులు తవ్వే పని చేసేవాడు. అయితే 2005లో

దేశంలోనే రికార్డు – రికవరీ చేసిన ఫోన్ల ఖరీదు రూ.21.08 కోట్లు!! చాట్‌బాట్‌తో ఫోన్ల ట్రేసింగ్

అనంతపురం జిల్లా పోలీసులు చాట్‌బాట్ ప్రత్యేక యాప్ ద్వారా చోరీ అయిన, పోయిన సెల్‌ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నారు. శుక్రవారం ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో 1,183 మందికి రూ.2.9 కోట్ల విలువైన ఫోన్లు పంపిణీ

“కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న సస్పెన్షన్‌!”

కాంగ్రెస్‌ పార్టీ తీన్మార్‌ మల్లన్నను సస్పెండ్‌ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణల నేపథ్యంలో, ఫిబ్రవరి 5న షోకాజ్‌ నోటీసులు జారీ చేసి, 12లోపు వివరణ ఇవ్వాలని టీపీసీసీ

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)