Politics

సంక్రాంతి సంబరాల్లో ప్రధాని.. కిషన్‌రెడ్డి నివాసంలో పూజలు చేసి భోగిమంట వెలిగించారు!!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. దిల్లీలోని 6-అశోకా రోడ్డులో ఉన్న కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన ఈ వేడుకలు తెలుగు

సంక్రాంతి వేడుకల్లో చంద్రబాబు కుటుంబం.. గంగమ్మకు పూజలు!!

సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గ్రామదేవత గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. నాగాలమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించడంతో పాటు,

కౌశిక్‌రెడ్డి బెయిల్.. హామీలను అమలుపరిచే వరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం!!

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట లభించింది, ఆయనకు బెయిల్‌ మంజూరైంది. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో కౌశిక్‌రెడ్డి మరియు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది, దీనితో

తెలంగాణ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారి, దేశం దృష్టిని ఆకర్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఫ్యూచర్ సిటీలోని సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధం

నారావారిపల్లెలో ఘనంగా భోగి పండుగ సంబరాలు!!

ముఖ్యమంత్రి చంద్రబాబు స్వస్థలమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సోమవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి

జాతీయవాదం, అభివృద్ధి లక్ష్యాలు కీలకం!: మహారాష్ట్ర, తమిళనాడు మాజీ గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు

దేశంలో జాతీయ, సాంస్కృతిక విలువలు బలంగా ఉన్నాయని, వాటి ఆధారంగా అభివృద్ధి లక్ష్యాలకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహారాష్ట్ర, తమిళనాడు మాజీ గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు (CH Vidyasagar Rao) అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి

రాష్ట్ర అభివృద్ధి కోసం సమిష్టి కృషి.. కేంద్రంతో సమన్వయానికి పిలుపు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి భేషజాలు లేకుండా అందరి సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. రాష్ట్రాన్ని ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో

భోగి పండగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను!: సీఎమ్ చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu). ఈ సందర్భంగా ‘ఎక్స్‌’ వేదికగా చేసిన పోస్టులో ఆయన భోగి మంటలతో ప్రజల సమస్యలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. పండుగ

ఊరంత పందిరి వేసి పండగ చేద్దాం అనుకున్నా.. కానీ, ఆ సంఘటన కలిచివేసింది!: పవన్ కళ్యాణ్

పిఠాపురంలో జరిగిన పల్లె పండగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “మీరిచ్చిన విజయం నా గాయాలకు మందు” అని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, “సంక్రాంతి వేడుకలను ఊరంతా పందిరి వేసి జరుపుకోవాలని

నిర్మాణ రంగ పునరుద్ధరణలో రాష్ట్రం ముందంజలో: సీఎం చంద్రబాబు

గత పాలకుల వైఫల్యాలతో రాష్ట్రం సమస్యల బారిన పడిందని, నిర్మాణ రంగం అధ్వానంగా మారిందని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరులో చేబ్రోలు హనుమయ్య మైదానంలో నరెడ్కో ప్రాపర్టీ షోను ప్రారంభించిన సందర్భంగా

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)