
మాజీ ప్రధానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్,





























