Politics

నాగబాబు వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో రచ్చ!! ఆ శ్రేణుల్ని హర్ట్ చేశారా?

‘పవన్‌ గెలుపు ముందు నుంచే ఖాయం.. ఎవరైనా కారణమని అనుకుంటే అది వారి ఖర్మ అని నాగబాబు చేసిన వాఖ్యలు.. టీడీపీ, జనసేన వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయా? జనసేన నేత, కాబోయే ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు

“జగన్ ఇంకా నిద్రలోనే ఉన్నారు!! పవన్ విజయంలోనే భవిష్యత్” – నాగబాబు

“జగన్‌ ఇంకా నిద్రలోనే.. పవన్‌ కల్యాణ్‌ విజయమే భవిష్యత్‌”.. పవన్ అఖండ విజయం సాధించడానికి రెండు కారణాలు – జనసేనాని, ప్రజలే.. జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నిద్రలోకి వెళ్లారని, ఇంకా లేవలేదని జనసేన

“ప్రజా సంకల్పమే జనసేన ధ్యేయం”- మంత్రి నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ ప్రజలకు మేలు చేసేందుకు కట్టుబడి ఉందని పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ తెలిపారు. అనేక అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ, పవన్‌ కల్యాణ్‌ తనతోపాటు ఉన్న ప్రతి కార్యకర్తను గౌరవించారని చెప్పారు. 2017-18లో పార్టీలో

“జగన్‌పై బహిరంగంగా విరుచుకుపడ్డ బాలినేని!”

జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులను జగన్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని, తనకు జరిగిన అన్యాయం ఒక్కరోజు చెబితే సరిపోదని

“సైద్ధాంతిక బలం.. నా మార్గం!” – పవన్‌ కల్యాణ్‌

పదవి, అధికారం కోసం హింస కాదు.. సైద్ధాంతిక బలం ముఖ్యం.. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెదేపాను నిలబెట్టాం.. దేశ సమగ్రతను తాకట్టు పెట్టే రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తా “రాజకీయాల్లో ఉండాలంటే పదవి పిచ్చి,

దక్షిణాది గళం ఒక్కటి చేస్తూ.. స్టాలిన్ సంచలన నిర్ణయం!

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ పోరును ఉధృతం చేస్తున్నారు. డీలిమిటేషన్‌ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు మార్చి 22న చెన్నైలో

ఓటమి నుంచి విజయం దాకా.. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం!

“ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు”!! ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. రాష్ట్ర విభజన సమయంలో ప్రశ్నించే గొంతుక ఉండాలంటూ జనసేన పార్టీని స్థాపించిన ఆయన,

పిఠాపురం జనసేన అడ్డా.. వర్మ వ్యవహారం టీడీపీ అంతర్గత విషయం!!: మంత్రి నాదెండ్ల

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానానికి పిఠాపురమే అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. వర్మ వ్యవహారం టీడీపీ అంతర్గత విషయం, తమకు అతనిపై గౌరవముందని స్పష్టం చేశారు. పిఠాపురం టీడీపీ నేత వర్మకు

వారి హయాంలో పెట్టుబడిదారుల రాయితీలోనూ 50% లంచం!!: లోకేశ్

టీడీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అవినీతి రహిత వ్యాపార వాతావరణాన్ని అందించడానికి కృషి చేస్తుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. వైకాపా హయాంలో పెట్టుబడిదారుల నుంచి 50% లంచం అడిగేవారని, దీని వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు

కొడాలి నాని అనుచరులకు 41ఏ నోటీసులు!! తర్వాత కొడాలి నానినేనా!?

వాలంటీర్ల బలవంతపు రాజీనామా, లిక్కర్‌ గోదాం కేసుల్లో నోటీసులు.. గుడివాడ పోలీస్‌ స్టేషన్‌లో హాజరైన వైఎస్సార్సీపీ నేత అనుచరులు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొడాలి నాని అనుచరులకు గుడివాడ పోలీసులు 41ఏ నోటీసులు

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)