
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: 8 మృతదేహాల గుర్తింపు ఇంకా ప్రశ్నార్థకమే!
అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి 9 రోజులు అవుతోంది. ఈ దుర్ఘటనలో చనిపోయిన దాదాపు 270 మందిలో, కనీసం ఎనిమిది మంది మృతదేహాలను ఇంకా గుర్తించలేకపోయారు.

అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి 9 రోజులు అవుతోంది. ఈ దుర్ఘటనలో చనిపోయిన దాదాపు 270 మందిలో, కనీసం ఎనిమిది మంది మృతదేహాలను ఇంకా గుర్తించలేకపోయారు.

రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. తత్కాల్ టికెట్ రిజర్వేషన్ విధానంలో సమగ్ర మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు జూలై 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. ఇకపై ఆన్లైన్లో

గువాహటి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం (6E-6764)లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విమానంలో ఇంధనం ప్రమాదకరంగా తక్కువగా ఉండటంతో పైలట్ ‘మేడే’ (అత్యవసర పరిస్థితి) అలర్ట్ ఇచ్చారు. దీంతో, 168 మంది ప్రయాణికులతో

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గతవారం జూన్ 13న ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య మొదలైన పోరు తీవ్రరూపం దాలుస్తోంది. ఇరాన్ అధికారిక లెక్కల ప్రకారం, ఈ యుద్ధంలో ఇప్పటివరకు కనీసం 430 మంది

ఆంధ్రప్రదేశ్ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అపూర్వ రీతిలో నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రం ఏకంగా 23 ప్రపంచ రికార్డులను సాధించినట్లు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందులో రెండు గిన్నిస్ రికార్డులు,

విశాఖపట్నం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఆతిథ్యం ఇవ్వగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల సమక్షంలో ఈ భారీ యోగా కార్యక్రమం ప్రపంచ రికార్డు

శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ఓ రికార్డు సృష్టించామని, 1.44

▪️ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించారు▪️ ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్న వేడుకలు▪️ “యోగా వల్ల మానవతా విలువలు పెరుగుతాయి” అని మోదీ సందేశం▪️ యోగాంధ్ర విజయానికి

లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గురువారం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “లోక్సభలో ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంషలు,” అని ప్రధాని మోడీ

🔸 ఎయిర్ ఇండియా AI-2469 విమానం పూణేలో ల్యాండ్ అయిన వెంటనే పక్షి ఢీకొన్న ఘటన 🔸 తిరిగి ఢిల్లీకి వెళ్తుండగా ఫ్లైట్ రద్దు 🔸 ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు





















సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్తో.