Special

ప్రపంచానికి యోగా గొప్ప సందేశం: విశాఖ వేదికగా మోదీ

▪️ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించారు▪️ ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్న వేడుకలు▪️ “యోగా వల్ల మానవతా విలువలు పెరుగుతాయి” అని మోదీ సందేశం▪️ యోగాంధ్ర విజయానికి

ప్రధాని మోడీ, రాజ్‌నాథ్ సింగ్, స్టాలిన్ ఎక్స్ వేదికగా రాహుల్ కి జన్మదిన శుభాకాంక్షలు

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గురువారం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “లోక్‌సభలో ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంషలు,” అని ప్రధాని మోడీ

పూణే ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా విమానానికి పక్షి ఢీకొన్న ఘటన!!

🔸 ఎయిర్ ఇండియా AI-2469 విమానం పూణేలో ల్యాండ్ అయిన వెంటనే పక్షి ఢీకొన్న ఘటన 🔸 తిరిగి ఢిల్లీకి వెళ్తుండగా ఫ్లైట్‌ రద్దు 🔸 ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

మమ్ముట్టికి తేలికపాటి అనారోగ్యమే: ఎంపీ జాన్ బ్రిట్టాస్ స్పష్టత

‘‘మమ్ముట్టి ఆరోగ్యం బాగోలేదంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత?’’ అనే సందేహం కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ఆయన స్నేహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ స్పందించారు.

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం: టెహ్రాన్‌ ఖాళీ చేయండని ట్రంప్‌ హెచ్చరిక

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఐదు రోజులుగా కొనసాగుతున్న వైమానిక యుద్ధం మరింత ఉద్ధృతమైంది. ఇజ్రాయెల్‌ ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’లో భాగంగా ఇరాన్‌ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో

ఎయిర్ ఇండియా విమానంలో మళ్లీ సమస్య: కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబయికి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (AI180)లో సాంకేతిక సమస్య తలెత్తింది. మంగళవారం అర్ధరాత్రి 12:45 గంటలకు కోల్‌కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఈ విమానం టేకాఫ్ సమయంలో

కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదల!

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో, గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు

బెంగళూరులో రాపిడో డ్రైవర్ దాడి: మహిళపై చేయి, వీడియో వైరల్

బెంగళూరు జయనగర్‌లో రాపిడో బైక్ టాక్సీ డ్రైవర్ ఓ మహిళా ప్రయాణికురాలిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనం ఈ ఘటన చూసి ఆగ్రహం వ్యక్తం

బాంబుల మధ్య భయంతో ఉన్నాం… ఇంటికి పంపించండి: భారత విద్యార్థుల వేడుకోలు

ఇజ్రాయెల్‌ వేసిన వైమానిక దాడులతో ఇరాన్‌ అట్టుడుకుతోంది. ముఖ్యంగా టెహ్రాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు, సైరన్ల మోగింపు నిత్యకృత్యం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

“మేడే… మేడే” అన్నతరువాత 36 సెకన్లకే కుప్పకూలిన విమానం!

అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా AI-171 విమానం, టేకాఫ్ అయిన కేవలం 36 సెకన్లకే భూమిపై కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఘటనలో మొత్తం 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవిలో

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)