Special

ప్రమాదం రోజే నేనూ లండన్ కి సేఫ్ గా వెళ్లాం.. ఫ్లైట్ క్రాష్ వార్త విని షాక్ అయ్యా!

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లే ఎయిరిండియా విమానం జూన్ 12న కుప్పకూలి మంటల్లో దగ్ధమైన ఘటనపై తీవ్ర విషాదం నెలకొంది. అయితే అదే రోజు మంచు లక్ష్మి తన కుమార్తెతో కలిసి ఎయిరిండియా

భర్తను కలవడానికి లండన్ వెళ్తూ.. ఇదే ఖుష్బు చివరి వీడియో!!

అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం (AI171) గురువారం కూలిన ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో రాజస్థాన్‌కు చెందిన నవవధువు ఖుష్బు రాజ్‌పురోహిత్ (25)

లక్ష లీటర్ల ఇంధనం.. 1000 డిగ్రీల ఉష్ణోగ్రత.. చుట్టూ ఉన్నవన్నీ మసైపోయాయి!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం (AI171) టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే మేఘనీ నగర్‌లోని బీజే వైద్య కళాశాలపై కూలి మంటల్లో దగ్ధమైంది. 242 మంది ప్రయాణికుల్లో ఒక్క విశ్వాస్ కుమార్ రమేష్

దూకలేదు… ఎగిరి పడ్డాను.. 30 సెకన్లలోనే అంతా జరిగిపోయింది!: విశ్వాస్

అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (AI171) గురువారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘనీ నగర్‌లోని బీజే వైద్య కళాశాలపై కూలిపోయింది. 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో బ్రిటిష్

అహ్మదాబాద్ విమాన దుర్ఘటన: బ్లాక్ బాక్స్ డీకోడ్‌తోనే కారణం తెలుస్తుంది!

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (AI171) గురువారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వైద్య కళాశాల సముదాయంపై కూలిపోయిన సంగతి తెలిసిందే. 242 మందిలో ఒక్కరు మినహా అందరూ

నాన్న కోసం రిజైన్ చేద్దాం అనుకున్నాడు.. కానీ, ఇంతలోపే కెప్టెన్ చనిపోయాడు!!

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (AI171) గురువారం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లో వైద్య కళాశాల సముదాయంపై కూలిపోయింది. 230 ప్రయాణికులు, 12 సిబ్బందితో 242

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ఇంజన్ ఫెయిల్యూరా,ఇంకా మరేదైనా!!?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం AI171 కూలిన ఘటన దేశాన్ని షాక్ కి గురి చేస్తోంది. లండన్ గాట్విక్‌కు బయల్దేరిన ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో 242 మంది (230 ప్రయాణికులు, 12

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బాధిత కుటుంబాలకు సహాయం, రెస్క్యూ కొనసాగింపు!

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం AI171 కూలిన ఘటనపై అప్‌డేట్స్ వెల్లడయ్యాయి. లండన్‌కు బయల్దేరిన ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో 242 మంది (230 ప్రయాణికులు, 12 సిబ్బంది) ఉన్నారు. మధ్యాహ్నం 1:47 గంటలకు

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం క్రాష్: 242 మందితో ప్రమాదం!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం (జూన్ 12, 2025) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం AI171 కూలిన ఘటన దేశాన్ని కలవరపెట్టింది. లండన్‌కు బయల్దేరిన ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో 230 ప్రయాణికులు, 12 మంది

వివాదాస్పద వ్యాఖ్యలు.. సాక్షి యాంకర్ కొమ్మినేని అరెస్ట్!

టీవీ చర్చలో చేసిన వ్యాఖ్యలపై సాక్షి ఛానెల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అమరావతికి చెందిన మహిళలపై అవమానకర

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)