
భూగర్భ జలాల దోపిడీ.. 2,617 గ్రామాల్లో నీటి సంక్షోభం!
రాష్ట్రంలోని 2,617 గ్రామాల్లో భూగర్భ జలాల వినియోగం నియంత్రణను కోల్పోయింది. వాటిలో 300 గ్రామాల్లో మరీ దారుణంగా నీటిని తోడేస్తున్నట్లు కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ అధ్యయనంలో వెల్లడైంది. ప్రకాశం, శ్రీకాకుళం, శ్రీసత్యసాయి జిల్లాల్లో





























