టెక్నాలజీ

మేఘాలయ హనీమూన్ హత్య క్లూస్: ట్రెక్కింగ్ వీడియోలో రాజా రఘువంశీ హత్యాకాండ నిందితులు!!

మేఘాలయలో హనీమూన్ సందర్భంగా జరిగిన రాజా రఘువంశీ హత్య కేసులో కీలక మలుపు వచ్చింది. మే 23న సోహ్రాలోని ప్రసిద్ధ ‘డబుల్ డెక్కర్ ట్రెక్’ వద్ద ఓ పర్యాటకుడు తీసిన వీడియోలు ఇప్పుడు ఈ

రీనలైక్స్ ఆవిష్కరణ: ప్రపంచంలోనే తొలి స్వదేశీ ఏఐ హెమోడయాలసిస్ మెషిన్

రీనలైక్స్ హెల్త్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రపంచంలోనే తొలి స్వదేశీ ఏఐ, క్లౌడ్ ఆధారిత హెమోడయాలసిస్ మెషిన్ రీనలైక్స్-ఆర్‌ఎక్స్‌టీ21ని ఆవిష్కరించింది. ఈ యంత్రం రీల్-టైమ్ మానిటరింగ్, క్లౌడ్ కనెక్టివిటీతో డయాలసిస్‌ను సులభతరం చేస్తుంది. భారత్‌లో

మేఘాలయ హనీమూన్‌ హత్య: సోనం మానసికంగా ఫిట్.. క్రైం సీన్‌ రీక్రియేషన్ లో పోలీసులు

మేఘాలయలోని భర్త రాజా రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనం రఘువంశీని సోమవారం మేఘాలయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌కు తీసుకెళ్లి మానసిక పరీక్ష చేశారు. ఆమె మానసికంగా ఆరోగ్యవంతురాలని

రాజా రఘువంశీ హత్య కేసులో సోనమ్ లవర్స్ మరో ట్విస్ట్!! దృశ్యం 3 లెవల్లో!?

ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసులు సంచలన వివరాలు వెల్లడించారు. రాజా భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహ హత్య తర్వాత సోనమ్‌ను దాచేందుకు ఓ మహిళను

తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు: హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన వాన!

నైరుతి రుతుపవనాలు తెలంగాణలో మరింత చురుగ్గా కదలడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ,

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరు.. అరెస్ట్ చేయడం సరి కాదు!

ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసి, వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. సాక్షి ఛానెల్ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ గుంటూరు తుళ్లూరు

బఠిండాలో ఇన్‌ఫ్లూయెన్సర్ కమల్ కౌర్ హత్య: కారులో మృతదేహం!

పంజాబ్‌లోని బఠిండా ఆదేశ్ యూనివర్సిటీ పార్కింగ్‌లో జూన్ 11 సాయంత్రం ఓ కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారులో లుధియానాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ కమల్ కౌర్

హర్రర్ మిర్రర్స్: సోనమ్ మాదిరే 2003లో శుభ! ఇద్దరూ ఒకేలా ప్లాన్ చేశారు!

2025 మేలో మేఘాలయలో హనీమూన్ సెలబ్రేషన్‌గా మొదలైన ఓ జంట ప్రయాణం, దారుణ హత్యగా మారి దేశాన్ని కలవరపెట్టింది. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని అతని భార్య సోనమ్ హత్య చేయించిన ఈ కేసు,

ప్రేమ, మోసం, మర్డర్: మేఘాలయ హనీమూన్ హత్య!! ఇన్ని ట్విస్ట్ లా!?

మే 2025లో ఇండోర్‌కు చెందిన నూతన దంపతులు రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్‌కు బయల్దేరారు. ప్రేమతో మొదలైన వారి కథ, కొన్ని రోజుల్లోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దారుణ

ఢిల్లీ, పంజాబ్‌లో హీట్‌వేవ్ రెడ్ అలర్ట్: తెలంగాణ, కర్ణాటకలో భారీ వర్షాలు!

ఢిల్లీ, పంజాబ్‌లో తీవ్ర హీట్‌వేవ్ కొనసాగుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) ఈ రెండు రాష్ట్రాలకు జూన్ 12, 13 తేదీలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో బుధవారం ఉష్ణోగ్రతలు 40.9°C నుంచి

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)