
ఓలా, ఉబర్లకు పోటీ: రంగంలోకి కేంద్రం ‘భారత్ ట్యాక్సీ’.. జీరో కమీషన్, సర్జ్ ప్రైసింగ్ లేని సరికొత్త సేవలు!
ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్లకు పోటీ మొదలైందనే చెప్పాలి. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలకు ప్రత్యామ్నాయంగా ‘భారత్ ట్యాక్సీ’ యాప్ను గురువారం కేంద్రమంత్రి అమిత్ షా ప్రారంభించారు. డ్రైవర్ల నుండి ఎలాంటి కమీషన్ వసూలు



















