వాతావరణ వార్తలు

రేవతి మరణం విషయాన్ని అల్లు అర్జున్‌కి థియేటర్తె లోనే చెప్పాను: ఏసీపీ రమేశ్‌కుమార్‌

సంధ్య ధియేటర్ లో జరిగిన దుర్ఘటనలో మహిళ రేవతి మృతి చెందడం, శ్రీతేజ్‌ అనే బాలుడు అపస్మారక స్థితిలో ఉండడంపై నటి అల్లు అర్జున్‌కు సమాచారం ఇచ్చిన ఘటనలో ఏసీపీ రమేశ్‌కుమార్‌ కీలక విషయాలు

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆరోగ్య బీమా, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగింపు వాయిదా!

ఆరోగ్య బీమా మరియు జీవిత బీమా పాలసీ ప్రీమియంపై వస్తు సేవల పన్ను (GST) తొలగింపుపై ఆశలు పెట్టుకున్న వారికి మళ్లీ నిరాశ ఎదురైంది. 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగింది. కేంద్ర

విడాకులు తీసుకున్నా పుష్పా!! పదా పార్టీ చేసుకుందాం! ఇప్పుడు ప్రతీదీ సెలబ్రేషనే!!

సంప్రదాయాల్ని బ్రేక్ చేస్తూ.. ఆధునికత వైపు మారుతున్న సమాజంలో ప్రతీదీ సెలబ్రేషనే. అందులో విడాకులు కూడా వచ్చి చేరాయి. ఎందుకంటే నేటి తరంలో విడాకులపై ఉన్న దృక్పథం వేగంగా మారుతోంది. పెళ్లి వంటి శుభకార్యాన్ని

మద్యం ధరలు తగ్గుతున్నాయ్:క్వార్టర్ ధర ఎమ్మార్పీపై రూ.30 వరకూ తగ్గింపు!!

వైకాపా హయాంలో మద్యం మూల ధరలను భారీగా పెంచిన సరఫరా కంపెనీలు ఇప్పుడు వాటిని తగ్గించుకున్నాయి. అప్పటి ప్రభుత్వం పెద్దలు ఆయా కంపెనీల నుంచి కమీషన్లు పొందేందుకు వీలుగా ఈ ధరలను పెంచారని ఫిర్యాదులు

ఉత్తరాంధ్రపై అల్పపీడన ప్రభావం: రైతన్నకు భారీ దెబ్బ!! కోసిన పంటలు నీళ్లపాలు!!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంతో వచ్చిన వర్షాలు ఉత్తరాంధ్రలో రైతన్న కంటతడి పెట్టించాయి. రెండు రోజులుగా భారీ వర్షాల కారణంగా పొలాల్లో కోసి ఉంచిన పంటలు పూర్తిగా తడిసిపోవడంతో అనేక గ్రామాల్లో రైతులు నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.

ప్రశాంత పశ్చిమలో పార్సిల్ మర్డర్!! ఎవరు చేశారు? ఎందుకు చేశారు?

పశ్చిమ డెల్టా పల్లెప్రాంతంలో సర్వసాధారణంగా సాగిపోయే రోజులు ఒక్కసారిగా కలవరపాటుతో మారిపోయాయి. ఉండి మండలం యండగండిలో జరిగిన ఓ సంఘటన అక్కడి ప్రజలను నిశ్చేష్టుల్ని చేసింది. తులసి అనే మహిళ ఇంటికి వచ్చిన ఓ

ఏపీ తీరం వెంబడి చలిపులి పంజా: అల్పపీడనం ప్రభావం అంటున్న వాతావరణ శాస్త్రవేత్తలు!!

ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాదు, తీరప్రాంతాల్లోనూ చలిపులి పంజా విసురుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో, తీరం వెంబడి వీస్తోన్న బలమైన ఈదురుగాలులకు చలి తీవ్రత మరింత పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో చలితీవ్రత పెరిగింది,

భారత మార్కెట్లో రియల్‌మీ 14ఎక్స్‌ 5జీ: వినూత్న ఫీచర్లు, ధర బడ్జెట్ లోనే!!

స్మార్ట్‌ఫోన్ల తయారీలో ప్రముఖ సంస్థ రియల్‌మీ, భారత మార్కెట్లో తన తాజా మోడల్‌ రియల్‌మీ 14ఎక్స్‌ 5జీను విడుదల చేసింది. రూ.15,000 ధర శ్రేణిలో దీన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కంపెనీ వినియోగదారులను ఆకర్షించడానికి

చేతక్‌ 35 సిరీస్‌ విడుదల: బజాజ్‌ ఆటో నుంచి కొత్త ఈవీ స్కూటర్లు

విద్యుత్‌ వాహన రంగంలో చేతక్‌ బ్రాండ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బజాజ్‌ ఆటో (Bajaj Auto) తాజాగా మరో కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. చేతక్‌ 35 సిరీస్‌లో భాగంగా 3501 మరియు 3502

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)