
Politics
ఆంధ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ అండ: బాబు లక్ష్యాల సాధనకు కలసి పని చేస్తాం!!
ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర-2047 సాకారం కోసం కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్

