Latest News & Article

Day: January 9, 2025

Politics

ఆంధ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ అండ: బాబు లక్ష్యాల సాధనకు కలసి పని చేస్తాం!!

ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర-2047 సాకారం కోసం కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌

Politics

ఏపీ పునర్‌నిర్మాణంలో మోదీ తోడ్పాటు: వైజాగ్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా విధ్వంసానికి గురైన పరిస్థితి నుంచి పునర్‌నిర్మాణ దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ అండగా ఉంటుందని, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.