Latest News & Article

Day: February 17, 2025

Politics

వంశీ అరెస్ట్‌కు ఎస్సీ యువకుడి కిడ్నాపే కారణం!: తేల్చి చెప్పిన మంత్రి లోకేష్

వల్లభనేని వంశీ అరెస్ట్‌కు ఎస్సీ యువకుడి కిడ్నాప్ కారణమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ కేసులోని వాస్తవాలను వెలికితీస్తామని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. గత వైకాపా

Politics

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ – నేడు విచారణ!

కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ అయిన వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ కోసం విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా మెడికల్ గ్రౌండ్స్‌పై బెయిల్ మంజూరు

Politics

దిల్లీ సీఎం ఎంపికపై ఉత్కంఠ – ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం!!

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిపి నూతన ముఖ్యమంత్రి ఎంపిక చేయనున్నారు. అనంతరం ఫిబ్రవరి

సినిమా

“సినిమా విజయం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది” – కరణ్ జోహార్

బాలీవుడ్ స్టార్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ సినిమా విజయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కథలో లాజిక్ కంటే నమ్మకమే ముఖ్యం అని, దర్శకుడికి కథపై పట్టు ఉంటే ప్రేక్షకులు లాజిక్ గురించి

సినిమా

‘తెలుగురాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తాం!!’: SKN కామెంట్స్ వైరల్

‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్​ నిర్వహించారు. ఈ ఈవెంట్​లో ‘బేబీ’ సినిమా

లైఫ్ స్టైల్

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు: సిట్ ప్రశ్నల సెగ.. కీలక వ్యక్తుల పాత్రపై ఆరా!!

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ నెయ్యి కల్తీ వ్యవహారం లో సిట్ విచారణ మూడో రోజు కొనసాగింది. సిట్ అధికారులు ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్, బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్,

Politics

వల్లభనేని వంశీ కేసులో కీలక ఆధారాలు.. కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజీ!!

గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన సత్యవర్ధన్‌పై దాడి, కిడ్నాప్ కేసు లో సీసీటీవీ ఫుటేజీలు కీలక సాక్ష్యాలుగా మారాయి. వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ, అతని అనుచరులు సత్యవర్థన్‌ను హైదరాబాద్‌లోని

Special

ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం!! అప్రమత్తంగా ఉండాలన్న మోదీ

దేశ రాజధాని దిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో సోమవారం ఉదయం 5:36 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత గా నమోదైంది. ధౌలా ఖాన్ సమీపంలో 5 కిలోమీటర్ల లోతున భూకంప