Latest News & Article

Day: February 20, 2025

Politics

జగన్ భద్రతపై కన్నబాబు ఆందోళన.. కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ డిమాండ్!!

మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జడ్ ప్లస్ భద్రత అంశంపై కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తీవ్రంగా స్పందించారు. వైఎస్ జగన్ భద్రతపై తమ పార్టీ తీవ్ర

Politics

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం.. మీ ఓటు చెక్ చేసుకోండిలా!!

రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల

Politics

రాష్ట్రంలో మూడు పార్టీల సమన్వయం స్పష్టం!!: పవన్ కల్యాణ్

రాష్ట్రంలోని మూడు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ, ప్రజలకు న్యాయం చేయాలని కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Special

ఏపీ విద్యుత్ వినియోగదారులకు శుభవార్త!!: ఛార్జీలు పెంపు లేదు

ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) 2025-26 విద్యుత్ టారిఫ్‌ను తిరుపతిలో విడుదల చేసింది. విద్యుత్ ఛార్జీలు ఏ విభాగంలోనూ పెంచడం లేదని మండలి ఛైర్మన్‌ రాంసింగ్‌ ఠాగూర్‌ వెల్లడించారు. విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ

Politics

దిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా: ముందున్న సవాళ్లు ఏంటి? సంక్షేమ హామీలు కీలకం!!

దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకార అనంతరం సచివాలయాన్ని సందర్శించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మహిళలకు రూ.2,500 భృతి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్,

లైఫ్ స్టైల్

భూమివైపు దూసుకొస్తున్న ‘సిటీ కిల్లర్’ ఆస్ట్రాయిడ్! 2032 నాటికి ఢీ కొట్టే ఛాన్స్!?

‘2024 YR4’ అనే ఆస్ట్రాయిడ్ భూమి వైపు దూసుకువస్తోందని నాసా (NASA) ప్రకటించింది. 2032 డిసెంబర్ 22న భూమిని ఢీకొట్టే అవకాశముందని గత అంచనాల్లో పేర్కొంది. దీని ప్రభావం ఒక పెద్ద నగరాన్ని పూర్తిగా

స్పోర్ట్స్

భారత్ బౌలింగ్ దెబ్బకు బంగ్లాదేశ్ కష్టాల్లో!! అక్షర్ హ్యాట్రిక్ మిస్ చేసిన రోహిత్

దుబాయ్ వేదికగా జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టు 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలింగ్ దెబ్బకు

లైఫ్ స్టైల్

జీయోటెలీ ఓఎస్ తో థాంమ్సన్ తొలి స్మార్ట్ టీవీలు.. బడ్జెట్ లోనే!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ THOMSON, భారతదేశ మార్కెట్ కోసం కొత్తగా 43-ఇంచ్ QLED టీవీని విడుదల చేసింది. ప్రత్యేకత ఏమిటంటే, ఈ టీవీ JioTele OS

సినిమా

మూడు రోజుల మౌనంలో సమంత: ఒంటరిగా ఉండటంపై ఆసక్తికర వ్యాఖ్యలు!

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే సమంత, తన మూడు రోజుల మౌనాన్ని గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఫోన్ లేకుండా, ఎవరితో మాట్లాడకుండా గడిపిన ఈ అనుభవం పోస్ట్ వైరల్ అయింది. “ఒంటరిగా ఉండటం

Politics

వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ: హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది!!

వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్