Latest News & Article

Day: February 23, 2025

Politics

ఢిల్లీ అసెంబ్లీలో తొలిసారి మహిళా ప్రతిపక్ష నేతగా అతిషి!!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఢిల్లీ మాజీ మంత్రి అతిషి అసెంబ్లీ ప్రతిపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో ఈ పదవి చేపట్టిన మొదటి మహిళా నేతగా చరిత్ర సృష్టించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మహిళా

Politics

వైసీపీ పాలనలో ఏపీ 50 ఏళ్లు వెనక్కు వెళ్లింది!!: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లలో 50 సంవత్సరాలు వెనుకబడి పోయిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ అహంకార ధోరణి, లెక్కలేనితనం కారణంగా ప్రజలు వైఎస్సార్‌సీపీని 11 సీట్లకు పరిమితం చేశారని, అయినా

Special

పటిష్ట భద్రత నడుమ గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్షలు!!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్షలు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, పోలీసులు మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసిన అనంతరం కేంద్రాలకు అనుమతించారు. తిరుపతిలో

Politics

‘మాది జగన్‌ సేన’ – వైఎస్సార్‌సీపీ నేత కన్నబాబు

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు రీజినల్ కోఆర్డినేటర్‌గా నియమితులైనందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, పార్టీ నేతలు,

Politics

ఏడు నెలల తర్వాత అసెంబ్లీకి జగన్‌! రేపటి గవర్నర్‌ ప్రసంగానికి హాజరు!?

ఏడు నెలల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ సమావేశానికి

Special

ఏలూరు క్యాంపు ఆఫీస్: జెస్సీ రాజ్‌కి ఎంపీ మహేష్ కుమార్ అభినందనలు!

అంతర్జాతీయ స్థాయిలో స్కేటింగ్‌లో ప్రతిభ చాటుతున్న జెస్సీ రాజ్‌ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందించారు. ఆదివారం తన తల్లిదండ్రులతో ఎంపీని మర్యాద పూర్వకంగా కలిసిన జెస్సీ, తన విజయాలను వివరించారు. భవిష్యత్తుకు