Latest News & Article

Day: February 28, 2025

బిజినెస్

కూటమి బడ్జెట్‌పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు.. దిశా, దశ లేని బడ్జెట్!!

ఏపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. “ఇది అంకెల గారడి, అభూత కల్పన. దిశా, దశ లేని బడ్జెట్” అంటూ విరుచుకుపడ్డారు. ప్రజా

లైఫ్ స్టైల్

ఏపీ బీసీ వసతి గృహాల్లో ఫేస్ రికగ్నిషన్: హాజరు మెరుగుదలకు కొత్త విధానం!

బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలు ప్రారంభమైంది. మొదట ప్రతి జిల్లాలో రెండు హాస్టళ్లను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. 1,100 హాస్టళ్లలో 52 హాస్టళ్లలో ప్రయోగాత్మకంగా

బిజినెస్

“ఏపీ బడ్జెట్‌పై బుగ్గన సెటైర్లు.. ‘కలర్ ఎక్కువ – కంటెంట్ తక్కువ!!’

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ బడ్జెట్‌లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ అని సెటైర్లు వేశారు.

Special

గ్రామీణ యువతకు ఉచిత టాలీ కంప్యూటర్ శిక్షణ: పది పాసైతే చాలు!!

ఏలూరులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ యువతీ యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందిస్తోంది. మార్చి 11, 2025 నుండి ప్రారంభమయ్యే ఈ 30 రోజుల శిక్షణ కార్యక్రమంలో టాలీ, ఇన్వెంటరీ, పర్చేజ్,

Politics

“అభివృద్ధి, సంక్షేమం సమతూకంగా.. ఎమ్మెల్యేలు పని చేయాలి!!” – సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ 2025-26 బడ్జెట్‌ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించినదే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో టీడీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చించారు. బడ్జెట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని

Special

ఈపీఎఫ్ వడ్డీ రేటు: 8.25 శాతంగా కొనసాగింపు!

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2024-25 సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని ఈపీఎఫ్ఓ బోర్డు శుక్రవారం నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ కొనసాగించింది.

స్పోర్ట్స్

మాక్స్‌వెల్ ఒక్కడితో ఆడటానికి రాలేదు: అఫ్గాన్ కెప్టెన్ షాహిది!!

అఫ్గానిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదికి కోపం వచ్చింది. తాము ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు వచ్చామని, కేవలం ఒక్క వ్యక్తితో పోటీపడటానికి కాదంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో కీలక

Special

ఎన్టీఆర్ భరోసా పింఛన్: ఇకపై ఉదయం 7 గంటలకే పంపిణీ!

ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెలా ఒకటో తేదీన జరుగుతున్న సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం మార్పులు చేసింది. తెల్లవారుజామునే పంపిణీ చేయాలని ఎక్కడా నిబంధనలు లేకపోయినా, చాలా జిల్లాల్లో అధికారులు

బిజినెస్

ఏపీ బడ్జెట్: సంక్షేమానికి పెద్దపీట.. సూపర్ సిక్స్ కి భారీగా కేటాయింపులు!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేసింది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు మేనిఫెస్టోలోని ఇతర హామీలను అమలు చేసేందుకు భారీగా నిధులు కేటాయించింది. అన్నదాత సుఖీభవ పథకం

బిజినెస్

మహిళా వ్యాపారులకు శుభవార్త: పార్వతీపురంలో కంటైనర్ దుకాణాలు!

పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళా వ్యాపారులకు శుభవార్త. పొదుపు సంఘాల ఆధ్వర్యంలో 27 కంటైనర్ దుకాణాలను ప్రారంభించనున్నారు. డీఆర్డీఏ పరిధిలోని సెర్ప్ సంస్థ ఈ దుకాణాలను ఏర్పాటు చేస్తోంది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా