Latest News & Article

Day: March 4, 2025

ఆంధ్రప్రదేశ్

డిజిటల్ అక్షరాస్యత పెంపు దిశగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!!

రాష్ట్రంలో డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ (RTGS), పీపుల్స్ పర్సెప్షన్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం, ప్రజల్లో వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన ఇంకా

ఆరోగ్యం

మాజీ మంత్రి విడదల రజనీపై అవినీతి ఆరోపణలు, ఏసీబీ విచారణకు రంగం సిద్ధం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి విడదల రజనీపై భారీ అవినీతి ఆరోపణలు ఎదురయ్యాయి. ఆమె అధికారం ఉన్నంతసేపు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, ముఖ్యంగా స్టోన్ క్రషర్ యాజమాన్యాల

ఆరోగ్యం

వాట్సాప్ కిస్ ఎమోజీ చూశాడు!!: భార్య, స్నేహితుడిని నరికి చంపేశాడు

కేరళలోని పతనంతిట్ట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను, ఆమె స్నేహితుడిని నరికి చంపాడు. ఈ ఘటనలో వైష్ణవి (28), ఆమె స్నేహితుడు విష్ణు (30) ప్రాణాలు కోల్పోయారు.

Special

తిరుమల కల్తీ నెయ్యి కేసు – ఇద్దరు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే అరెస్టయిన నిందితుల్లో ఇద్దరిని మరోసారి సిట్ కస్టడీకి అనుమతిస్తూ తిరుపతి రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భోలేబాబా

Politics

ఏపీలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ – టీడీపీ సస్పెన్స్.. జనసేన నుంచి నాగబాబు ఫైనల్!?

ఏపీ శాసనమండలి ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో నాలుగు స్థానాలు టీడీపీకి, ఒకటి జనసేనకు కేటాయించనున్నట్లు సమాచారం. జనసేన తరఫున నాగబాబు ఎంపిక ఆల్మోస్ట్ ఫైనల్ కాగా, టీడీపీ

సినిమా

హీరో లేకుండా సినిమా తీస్తా: సందీప్ వంగా సవాల్!

సందీప్ వంగా సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. తొలి చిత్రంతోనే టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో తనకంటూ ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నారీ దర్శకుడు. సాధారణంగా సందీప్ వంగా సినిమాల్లో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని కామెంట్స్‌

Politics

ఉభయగోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఆధిక్యం!!

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి రౌండ్‌ ముగిసేసరికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 16,520 ఓట్లతో ముందంజలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు 5,815 ఓట్లు పొందారు. ఏలూరు

Politics

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు: కూటమికి స్పష్టమైన ఆధిక్యం!!

రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యం సాధించారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ 82,320 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం 2,41,873 ఓట్లు