
షమీ వివాదం: క్రికెట్లో మతపరమైన చర్చ ఎందుకు?
దుబయి వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయం సాధించినా, షమీ తీసుకున్న నిర్ణయంపై చర్చ కొనసాగుతోంది. మ్యాచ్ సమయంలో నీళ్లు తాగడంపై విమర్శలు.. ఇంజమామ్, జావేద్ అక్తర్ సహా పలువురు ప్రముఖులు


దుబయి వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయం సాధించినా, షమీ తీసుకున్న నిర్ణయంపై చర్చ కొనసాగుతోంది. మ్యాచ్ సమయంలో నీళ్లు తాగడంపై విమర్శలు.. ఇంజమామ్, జావేద్ అక్తర్ సహా పలువురు ప్రముఖులు

చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ ఎత్తగానే పలికే మొదటి మాట ‘హలో’. అలాగే కొత్తవారితో కూడా ‘హలో’ అని పలకరింపుతోనే మాటలు కలుపుతుంటాం. పరిచయాలకు, సంభాషణలకు తొలి మెట్టు అయిన హలో

సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్ మార్చి 19 లేదా 20 తేదీల్లో భూమికి తిరిగి వస్తారని నాసా ప్రకటించింది. వీరు దాదాపు పది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్) ఉన్నారు. స్టార్లైనర్

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. కానీ, ఎండు చేపలా, పచ్చి చేపలా, ఏవి మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తాయి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ ప్రశ్నకు

ఒక్కోసారి ఓ ఆటగాడికి బౌలర్ల కంటే, అతని స్వంత ఆలోచనాశైలి శత్రువుగా మారుతుందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలు కురిపించారు.

గ్లకోమా వల్ల శాశ్వత అంధత్వానికి అవకాశం.. తొందరగా గుర్తిస్తే సులభంగా నివారణ.. ఏటా మార్చి 12 వ తేదీన ప్రపంచ గ్లకోమా దినం నిర్వహిస్తున్నారు!! కంటి ఆరోగ్యాన్ని హాని చేసే ప్రధాన సమస్యల్లో గ్లకోమా,

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానానికి పిఠాపురమే అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. వర్మ వ్యవహారం టీడీపీ అంతర్గత విషయం, తమకు అతనిపై గౌరవముందని స్పష్టం చేశారు. పిఠాపురం టీడీపీ నేత వర్మకు

రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు తెలిపారు. విజయవాడలో ‘మంటాడ టు మ్యాన్హ్యాటన్’ పుస్తక

ఉగుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్కుమార్కు మధ్యంతర బెయిల్ గడువు నేటితో ముగియనుంది. గతంలో నకిలీ మెడికల్ సర్టిఫికెట్ కోర్టుకు సమర్పించి ఈనెల 1న బెయిల్ పొడిగించుకున్న విషయం తెలిసిందే. అయితే, లలితా

భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని అవార్డుకు ఎంపిక చేయాల్సిందని అశ్విన్ అభిప్రాయం.. ‘‘అతడు లేకపోతే భారత గేమ్ మరోలా ఉండేదేమో’’ – యూట్యూబ్ చానల్లో వ్యాఖ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమ్ఇండియా