
పహల్గాం దాడిని ఖండించిన సీఎం.. మైండ్సెట్తో సంక్షోభాలను ఎదుర్కొన్నా!
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రదాడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. “ఈ ఘోరం దేశానికి సవాలు. ఉగ్రవాదాన్ని ఏకమై కఠినంగా ఎదుర్కోవాలి,” అని ఆయన పిలుపునిచ్చారు. గురువారం



