ఎడ్యుకేషన్

పీఎంశ్రీ పథకం: విద్యార్థులకు వృత్తివిద్యా శిక్షణ!!

పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) పథకం, విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే వృత్తివిద్యా శిక్షణ అందించి ఉపాధికి బాటలు వేసే దిశగా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతోంది. జిల్లాలో 42 పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు

గోదారోళ్ల ప్లానింగ్: బరుల్లో కోళ్లకు నెట్ ప్రాక్టీస్!! సంక్రాంతి సందడి షురూ!

సంక్రాంతి పండుగ దగ్గరపడుతోంటే కోడి పందాల హడావుడి ప్రారంభమవుతోంది. పందాలపై నిషేధం ఉన్నా, ఉమ్మడి జిల్లాలో గుట్టుగా బరులు సిద్ధం చేస్తున్నారు. పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ, సన్నద్ధతతో కోళ్ల పోరాటాలను మరింత సవాళ్లతో

అన్వీష్ వర్మ: పర్వతారోహణలో తనదైన ముద్ర వేస్తున్నాడు.. యువతకి ప్రేరణగా నిలుస్తున్నాడు!

ఎప్పుడూ ఒకప్పుకోవద్దురా ఓటమి.. అంటూ సిరివెన్నెల చెప్పిన రచన గుర్తిందిగా.. అది  అన్వీష్ వర్మకు కరెక్టుగా సరిపోతుంది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది తన కల. వివిధ కారణాల వల్ల రెండు సార్లు తన

న్యూ ఇయర్ కి గోవా వెళ్లి.. హత్యకు గురైన తాడేపల్లిగూడెం సాఫ్ట్ వేర్ ఇంజినీర్!!

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యువకుడు బొల్లా రవితేజ దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లిగూడెం ఆరో వార్డుకు చెందిన రవితేజ (28) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నూతన సంవత్సర

వారి అకృత్యాల్ని చూడలేక.. ఇద్దరు భార్యలు భర్తల్ని చంపేశారు!! ఏం జరుగుతోంది?

పెద్దూరుకు చెందిన అరుణ తన భర్తపై దాడి చేసి, అతన్ని నడిరోడ్డుపై ఉరేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. మద్యం మత్తులో ఉన్న భర్త అమరేంద్రబాబు (38) మంగళవారం తన భార్య వద్దకు వచ్చి గొడవ పడ్డాడు. అరుణ,

చైనాలో రెస్టారెంట్‌ దారుణం: మిగిలిన ఆహారంతో నూనె సేకరణ!!

చైనాలోని సిచువాన్‌ ప్రావిన్సులో ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్‌ వినియోగదారుల ఆరోగ్యాన్ని విస్మరించి, విస్తుగొలిపే విధంగా వ్యవహరించింది. కస్టమర్లు మిగిల్చిన ఆహారం నుంచి నూనెను సేకరించి, దాన్ని కొత్త నూనెలతో కలిపి వంటకాల్లో ఉపయోగిస్తున్న

న్యూ ఇయర్ రిజల్యూషన్స్: ఆరంభ శూరులుగా మిగలొద్దు.. నిత్య సాధనకు చిట్కాలు!!

కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందంటే చాలామంది తమ జీవితంలో కొత్త మార్పులు తెచ్చుకోవాలని, చెడు అలవాట్లను వదిలిపెట్టి మంచి మార్గంలో నడవాలని అనుకుంటారు. ఈ ఉత్సాహంతోనే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మొదలుపెడతారు. బరువు తగ్గడం, వ్యాయామం

పుస్తక పఠనమే నాకు బలమిచ్చింది: డిప్యూటీ సీఎమ్ పవన్‌ కల్యాణ్‌

విజయవాడలో 35వ పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఇందిరాగాంధీ క్రీడామైదానంలో విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (వీబీఎఫ్‌ఎస్‌) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)