
పిల్లల్లో మార్పు కోసం హెచ్ఎం ఆవేదన.. గుంజీలు తీసి నిరసన!
విద్యార్థుల్లో మార్పు కోసం ఓ ప్రధానోపాధ్యాయుడు చేసిన ప్రయత్నం అందరినీ కదిలిస్తోంది. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం చింతా రమణ, పిల్లలు చదువుల్లో వెనుకబడటం, పాఠశాలకు సక్రమంగా





























