Politics

వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ – విజయవాడ జైలుకు తరలింపు

సత్యవర్థన్ బెదిరింపు కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్సీపీ హయాంలో అధికార అండతో వ్యవహరించిన వంశీ, ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నాడు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి – పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ కీలక ఆదేశాలు!!

రాష్ట్రంలో ఎన్నికల హామీలు నెరవేర్చని నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని, చంద్రబాబు మోసాలను బహిరంగంగా బయట పెట్టాలని వైఎస్ జగన్ పార్టీ నేతలకు ఆదేశించారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలతో

మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం – ఏపీ ప్రభుత్వ భారీ ప్రణాళిక!!

రాష్ట్రంలోని మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడిస్తూ, స్టెమ్ కోర్సుల్లో మెరుగైన అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని

‘‘సంపద సృష్టించి పేదలకు పంచాలి’’ – సీఎం చంద్రబాబు!!

సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. ఆయన అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి,

“అధికార దాహమే కేజ్రీవాల్‌ను ఓడించింది!!” – అన్నా హజారే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే తీవ్రస్థాయిలో స్పందించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికార దాహం, అవినీతి వల్లే ఓటమిని చవిచూశారని వ్యాఖ్యానించారు. ప్రజలు అతనిపై విశ్వాసం కోల్పోయారని, డబ్బు, అధికార

27 ఏళ్ల తర్వాత దిల్లీలో.. తర్వాత తెలంగాణ, కర్ణాటకలోనూ గెలుస్తాం!!: కిషన్ రెడ్డి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా (BJP) భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భాజపా అధికారంలోకి రానున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు షాక్‌! కేజ్రీవాల్‌, సిసోదియా, సత్యేందర్ జైన్ ఓటమి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి భారీ పరాజయం ఎదురైంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌, అగ్రనేతలు మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ కీలక స్థానాల్లో ఓడిపోవడం ఆప్‌కు గట్టి

దిల్లీ ఎన్నికల ఫలితాలు: భాజపా స్పష్టమైన ఆధిక్యత.. ఆప్‌ వెనుకంజ!!

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కొనసాగుతోంది. ప్రస్తుతం భాజపా (BJP) స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. 70 స్థానాలకు గాను భాజపా

దిల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ .. మేధావి వర్గం భాజపాకు ఓటు వేసింది!!

దిల్లీ ఎన్నికల్లో భాజపా దూసుకెళ్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. దిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్‌ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని, అవినీతి పాలనను తుడిచిపెట్టేశారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య బద్ధమైన

షర్మిల సంచలన వ్యాఖ్యలు: “జగన్ వల్ల కన్నీళ్లు ఆగలేదు!ఎంతగా దిగజారిపోయారంటే!??”

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విజయసాయిరెడ్డితో భేటీకి సంబంధించిన కీలక వివరాలు బయటపెట్టారు. ఈ సమావేశంలో జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వైఎస్‌ జగన్‌కు అత్యంత ఆప్తుడైన

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)