Politics

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన నారా లోకేశ్!!

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh).. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. రైల్వే బడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్‌..

జగన్‌ అసెంబ్లీకి గైర్హాజరు – పులివెందులలో ఉపఎన్నిక వచ్చేనా?

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకుంటే, ఆయన సభ్యత్వం స్వయంగా రద్దవుతుందని ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. సోమవారం దిల్లీలో మీడియాతో మాట్లాడిన

భారత్‌ అభివృద్ధిని ప్రపంచం గమనిస్తోంది!!: ఏపీ సీఎం చంద్రబాబు

భారత అభివృద్ధి పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవల దావోస్‌ పర్యటన సందర్భంగా కూడా దీనిని స్వయంగా అనుభవించినట్లు చెప్పారు. గతంలో ఐటీ (IT) రంగంపై దృష్టి

తెదేపా పొలిట్‌బ్యూరో నిర్ణయాలు: అక్రమ కేసుల తొలగింపు, మహానాడు ప్లానింగ్!!

తెదేపా పార్టీ పొలిట్‌బ్యూరో, గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై జరిగిన

భారాస పాలన లోనే అప్పుల పాలు – కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే చెబుతాం!!: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణను ధనిక రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్రంగా మార్చిందని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో జరిగిన ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవంలో ప్రసంగించిన ఆయన, “భారాస ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు

కేసీఆర్ కీలక వ్యాఖ్యలు: “తెలంగాణకు ఇది గుణపాఠం!!”

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, రైతు భరోసా కూడా మోసమేనని విమర్శలు.. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్టు ప్రకటించారు.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళ.. బ్లాక్ బడ్జెట్ ట్రెండింగ్!! ఏంటి కనెక్షన్!

ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది… 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను “బ్లాక్ బడ్జెట్” అని పిలుస్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న

ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణం – సీఎం రేవంత్ భూమిపూజ!!

గోషామహల్ స్టేడియంలో 2 వేల పడకల సామర్థ్యంతో కొత్త ఆసుపత్రి నిర్మాణం. రూ.2500 కోట్లతో అత్యాధునిక వైద్యసౌకర్యాలు, రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి ఉస్మానియా ఆసుపత్రిని (Osmania Hospital) ఆధునికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం!! నిర్మలమ్మ పద్దులు.. విపక్షాల విమర్శలు!

జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి.. వక్ఫ్ సవరణ బిల్లుతో సహా 16 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం, విపక్షాలు వివిధ అంశాలపై పోరాటానికి సిద్ధం

ఏపీ పెట్టుబడుల పెంపుకు చంద్రబాబు తాజా ఆదేశాలు!! రూ.44,776 కోట్ల కు ఆమోదం!!

ఎస్‌ఐపీబీ సమావేశంలో రూ.44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. 20 వేల ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) మూడో సమావేశం జరిగింది.

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)