Politics

‘‘ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా?’’ టీజీ భరత్‌ చేసిన వ్యాఖ్యలపై CM చంద్రబాబు తీవ్ర అసంతృప్తి!!

‘‘భవిష్యత్తు సీఎం లోకేశ్‌’’ అంటూ జ్యూరిక్‌లో ఐరోపా తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి టీజీ భరత్‌ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం భరత్‌ను చంద్రబాబు మందలిస్తూ,

ఆ ప్రయత్నమే సత్య నాదెళ్ల లాంటి వారిని ప్రపంచస్థాయికి చేర్చింది!!: CM చంద్రబాబు

రాష్ట్ర అభివృద్ధి కోసం కాలేజీల ఏర్పాటులో పడిన కష్టాలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. తెలుగువారి భవిష్యత్తు కోసం దిల్లీలో అనుమతుల కోసం ఫైళ్లు పట్టుకు తిరిగిన రోజులను ఆయన గుర్తుచేశారు.

ప్రపంచ నాయకులుగా తెలుగు ప్రజలు ఎదగాలి!!: సీఎం చంద్రబాబు

ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగు ప్రజల ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లో జ్యూరిక్‌లో జరిగిన ‘స్విస్‌ తెలుగు డయాస్పోరా’ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఐరోపాలోని

ఆక్రమణలో ఉన్న అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ!!: కూటమి ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం నిరుపేదలకు శుభవార్త అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున నివాస స్థలాలను ఉచితంగా కేటాయించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు

దావోస్‌ ఆర్థిక సదస్సులో మూడు సెషన్లలో సీఎం చంద్రబాబు, రెండు సెషన్లకు మంత్రి లోకేష్!!

దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు సెషన్లలో ముఖ్యవక్తగా పాల్గొననున్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో మంత్రి లోకేశ్ రెండు సెషన్లలో మాట్లాడతారు. శనివారం

తెలంగాణలో ఏడాదిలోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరఫున కీలక హామీలను ప్రకటించారు. గురువారం దిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో ఆయన విడుదల చేసిన వాగ్దానపత్రంలో రెండు ప్రధాన

సింగపూర్‌ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి: విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌తో సమావేశం!!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సింగపూర్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గ్రీన్‌ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం, పర్యాటకం, ఐటీ, విద్య, నైపుణ్య నిర్మాణం వంటి

15 ఏళ్ల శ్రమతో ‘ఇందిరాగాంధీ భవన్’.. 2008 స్థలం కేటాయిస్తే.. 2009 నిర్మాణం ప్రారంభం!!

కాంగ్రెస్ పార్టీ తన కొత్త కేంద్ర కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించింది. ఈ కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ

ఫార్ములా-ఈ రేస్‌ కేసులో కేటీఆర్‌ ఈడీ విచారణకు హాజరు.. కార్యాలయం వద్ద ఉద్రిక్తత!!

ఫార్ములా-ఈ రేస్‌ కేసులో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ (కల్వకుంట్ల తారక రామారావు) గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఆయన గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి నేరుగా

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాల వివాదంపై ట్రైబ్యునల్‌లో వాదనలకు తెలంగాణ సిద్ధం!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నదీ జలాల కేటాయింపుల వివాదంపై అంతర్‌ రాష్ట్ర జల వివాద చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీఏ) సెక్షన్‌ 3 ఆధారంగా వాదనలు గట్టిగా ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో జరిగిన సమావేశంలో స్పష్టం

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)